బీఆర్ఎస్ నేతల సంబురాలు
మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గెలుపు వేద న్యూస్, మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గం నుండి శాసన సభ్యురాలిగా బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రా రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా సరూర్ నగర్ పట్టణంలో వందలాది మంది…