సామెతలతో “హితబోధ శతకం” పుస్తక రచయిత, ఆవిష్కర్త ఎవరంటే?
వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి: మిర్యాలగూడ పట్టణంలోని విద్యానగర్ కాలనీ వరసిద్ధి వినాయక దేవాలయంలో బుధవారం భాషా ప్రవీణ వారణాసి ఆంజనేయులు రచించిన సామెతలతో హితబోధ శతకము పుస్తకావిష్కరణ ఈ కార్యక్రమం కవులు,కళాకారులు,తెలుగు భాష ప్రవీణుల,పండితుల హర్షద్వానాల మధ్యన జరిగింది. సామెతలతో పద్యాలనేది…