ఇసుక లారీలు ఢీ కొట్టి మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలి
బీజేపీ నాయకుడు చల్లా నారాయణరెడ్డి వేద న్యూస్, కాటారం: మహదేవపూర్ మండలం బీరసాగర్ గ్రామానికి చెందిన జైన మధునయ్య ఉట్లపల్లికి వెళ్లి వేస్తున్న క్రమంలో జీరో లారీలతో అక్రమంగా రవాణా చేస్తున్న క్రమంలో లారీ ఢీ కొట్టి అక్కడికక్కడే మరణించారని బీజేపీ…