Tag: saraswathi

శిశుమందర్ స్వర్ణోత్సవానికి రూ.25 వేల విరాళం

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని సరస్వతీ శిశుమందిర్ స్థాపించబడి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 18న శిశుమందిర్ స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నారు. 1973లో స్థాపితమైన శిశుమందిర్ స్వర్ణోత్సవ కార్యక్రమాల కోసం ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, ఆవాస…