ఆలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం శ్రీకారం
= రూ.150 కోట్ల నిధులతో రాజన్న ఆలయ విస్తరణ = చరిత్రలో నిలిచిపోయేలా మేడారం పనులు = 18న సీఎం, మంత్రులతో అక్కడే కేబినెట్ మీటింగ్ = మంత్రి సీతక్క = భీమన్న ఆలయంలో ప్రత్యేక పూజలు = పాల్గొన్న ప్రభుత్వ…
= రూ.150 కోట్ల నిధులతో రాజన్న ఆలయ విస్తరణ = చరిత్రలో నిలిచిపోయేలా మేడారం పనులు = 18న సీఎం, మంత్రులతో అక్కడే కేబినెట్ మీటింగ్ = మంత్రి సీతక్క = భీమన్న ఆలయంలో ప్రత్యేక పూజలు = పాల్గొన్న ప్రభుత్వ…
కాంగ్రెస్ బీసీ నేత కొలిపాక శ్రీనివాస్ హెచ్చరిక వేద న్యూస్, కరీంనగర్: దక్షిణ భారతదేశంలో ఎంపీ సీట్లు తగ్గిస్తే కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమం తప్పదని కాంగ్రెస్ బీసీ నేత కొలిపాక శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన…
వేద న్యూస్, వరంగల్ : బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ను తెలంగాణ పోరాట యోధుడు ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపెల్లి శ్రీనివాస్కు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర నాయకులు దళిత రత్న నమిండ్ల చిన్నస్వామి డిమాండ్ చేశారు. గురువారం వరంగల్…
వేద న్యూస్, వరంగల్ : వరంగల్ జిల్లా రెవెన్యూ అధికారిగా కె శ్రీనివాస్ గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిఆర్ఓ కు శుభాకాంక్షలు…