Tag: srivenakateshwara temple comimitte elected

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ తొలి చైర్మన్‌గా విలాసాగర్‌వాసి కొమురయ్య ఎన్నిక

వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి, ఆలయ కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి, దేవాలయంకు మొట్ట మొదటి ఆలయ చైర్మన్ గా దయ్యాల కొమురయ్య ,ఆలయ…