రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకురాలిగా డాక్టర్ ప్రశాంతి..‘జిజ్ఞాస’లో ఫస్ట్ ప్రైజ్
వేద న్యూస్, వరంగల్: పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అటానమస్ నందు రసాయన శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ ఎం ప్రశాంతి ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయి లో ఉత్తమ అధ్యాపకురాలిగా కాకతీయ యూనివర్సిటీ పరిధి…