Tag: support to

సహృదయత చాటుకున్న చింతలపల్లి గ్రామస్తులు

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల పరిధిలోని చింతలపల్లి గ్రామ ప్రజలు తమ సహృదయతను చాటుకున్నారు. వివరాల్లోకెళితే.. గ్రామానికి చెందిన వృద్ధురాలు కందుకూరి తిరుపతమ్మ అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. కందుకూరి తిరుపతమ్మ కొడుకు వీరభద్రయ్య కుటుంబం కూలినాలి చేసుకుంటూ ముందుకు…