తీన్మార్ మల్లన్న భారీ గెలుపు ఖాయం:లింగారావు దంపతులు
వేద న్యూస్,మొగుళ్లపల్లి : వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు దంపతులు సోమవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలినేని లింగారావు కాంగ్రెస్ పార్టీలో వివిధ…