Tag: to

శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయ నూతన ప్రవేశ అర్హత పరీక్షకు విశేష స్పందన

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట కేశవపురంలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో నూతన ప్రవేశాల కోసం ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఇందులో ఒకే రోజు 514 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా హాజరైన విద్యార్థుల…

ఆర్గాన్ డొనేషన్‌తో ఆపదలో ఉన్న వారికి పునర్జన్మ..స్ఫూర్తి ప్రదాత బచ్చమ్మ

శరీర దానానికి ముందుకు వచ్చిన బచ్చమ్మ.. మెడికల్ కాలేజీ మరణానంతరం బాడీ డొనేట్ దానానికి అంగీకార పత్రం అందజేత నేత్ర, అవయవ, శరీర దాతల సంఘం జిల్లా కన్వీనర్ రవీందర్ రెడ్డి అభినందన వేద న్యూస్, మరిపెడ: మరణానంతరం తన శరీరం…

ప్రభుత్వం వరి రైతులకు 500 రూపాయల బోనస్‌ని వెంటనే ప్రకటించాలి

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దొత్రే కి యువ నాయకులు ఆవిడపు ప్రణయ్, పిప్రే సాయి, ప్రశాంత్ వినతి వేద న్యూస్, ఆసిఫాబాద్: ప్రభుత్వం వరి రైతులకు 500 రూపాయల బోనస్ ని వెంటనే ప్రకటించాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని కలెక్టర్…

రక్తదానం ప్రాణదానంతో సమానం

వేద న్యూస్, హన్మకొండ : రక్తదానం ప్రాణదానంతో సమానం అని పుల్ల ప్రవీణ్ అన్నారు. శనివారం సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తికి రక్తం అవసరమని పెద్దమ్మ గడ్డకు చెందిన పుల్ల ప్రవీణ్ కుమార్ తెలుసుకొని వెంటనే స్పందించి రక్తదానం చేశారు.…

మోత్కూలగూడెం వాసికి రాష్ట్ర స్థాయి అవార్డు

వేద న్యూస్ , జమ్మికుంట: మోత్కూలగూడెం కు చెందిన పొనగంటి సంపత్ పటేల్ రెండవ సారి రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నారు.పెద్దపల్లి జిల్లా డి ఎం హెచ్ ఓ కార్యాలయంలో టి . బి ల్యాబ్ సూపర్ వైజరగా విధులు నిర్వహిస్తున్న…

యువతకు స్ఫూర్తి ప్రదాత శివాజీ

హనుమకొండ జిల్లాకేంద్రంలో ఘనంగా చత్రపతి జయంతి జయంతి సందర్భంగా దివ్యాంగులకు అల్పాహారం అందజేత వేద న్యూస్, హన్మకొండ: మరాఠా యోధుడు, అసమాన ధీశాలి, ఆదర్శ మరాఠా స్వరాజ్య స్థాపకుడు బడుగుల జీవితాలలో దారిదివిటి చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు.…

 ఎమ్మెల్యే నాగరాజుకు ఆహ్వానం

అమ్మవారిపేట సమ్మక్క-సారలమ్మ జాతరకు రావాలని.. జాతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆహ్వానం అందజేత వేద న్యూస్, వరంగల్: హన్మకొండ జిల్లాలోని దామెరగుట్టల వద్దనున్న అమ్మవారిపేట సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును ఆ జాతర కమిటీ సభ్యులు…

మేడారానికి ప్రత్యేక బస్సులు

వేద న్యూస్, వరంగల్ టౌన్ : తెలంగాణ కుంభమేళా మేడారం – సారలమ్మ జాతరకు నేటి (ఆదివారం) నుంచి వరంగల్ లో ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందని ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్…

బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించాలి

వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వుల మేరకు నూతనంగా స్టేషన్ ఇన్స్ స్పెక్టర్లు గా బాధ్యతలు చేపట్టి శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ను…