శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయ నూతన ప్రవేశ అర్హత పరీక్షకు విశేష స్పందన
వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట కేశవపురంలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో నూతన ప్రవేశాల కోసం ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఇందులో ఒకే రోజు 514 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా హాజరైన విద్యార్థుల…