Tag: to

సమయపాలన పాటించని తహశీల్దార్..! ఆఫీసర్ కోసం ప్రజల ప్రదక్షిణలు

వేద న్యూస్, ఆసిఫాబాద్: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల తహశీల్దార్ సమయపాలన పాటించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల అధికారిగా పరిపాలనలో కీలక పాత్ర పోషించాల్సిన తహశీల్దార్ ఆఫీసుకు సమయానికి రావడం లేదని అంటున్నారు. దీంతో…

అభయారణ్యంలో సీతాకొకచిలుకల సర్వేకు విశేష స్పందన

ఏటునాగారం వైల్డ్ లైఫ్ శాంక్చువరీ లో 80 రకాలకు పైగా బట్టర్ ఫ్లై స్ వేద న్యూస్, వరంగల్: ఓరుగల్లు వైర్లెస్ సొసైటీ, ములుగు అటవీ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణలో ప్రథమంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతాకోకచిలుకల సర్వే విశేష స్పందన లభించింది.…

ఆర్ఎంపీ వైద్యం.. బాలుడికి ఒళ్లంతా దద్దర్లు.. అపస్మారక స్థితిలోకి.. పరిస్థితి విషమం!?

మెరుగైన వైద్యం కోసం సిరిసిల్లకు తరలింపు ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట: ఓ బాలుడికి జ్వరం రావడంతో స్ధానిక ఆర్ఎంపి వైద్యునికి చూపించడంతో ఇంజక్షన్స్, సెలెన్స్ పెట్టి ఐ డోస్ చికిత్స అందించడంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిన…

ముఖ్యమంత్రి రేవంత్‌కు క్షమాపణలు చెప్పిన మంత్రి కొండా సురేఖ(వీడియో)

వేద న్యూస్, వరంగల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. మీడియా సమావేశంలో ఆమె గురువారం మాట్లాడుతూ..తన కూతురు పోలీసులు వచ్చారని ఏదో ఆవేశంలో మాట్లాడిందని, దానికి తాను రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. తమదంతా…

విత్తనోత్పత్తి క్షేత్రాల క్షేత్ర సందర్శన

వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నాణ్యమైన విత్తనం-రైతన్నకు నేస్తం అనే నినాదంతో ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రాష్ట్రంలోని ప్రతి గ్రామములో ముగ్గురు రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ…

బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలి

నరేంద్ర మోదీకి బీసీ జాక్ లేఖ వేద న్యూస్, హన్మకొండ: స్థానిక సంస్థలలో బీసీలకి 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని బిసి జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు ప్రధానమంత్రి నరేంద్ర…

ప్రపంచ అడవులకు పొంచిన ప్రమాదం..UNEP నివేదిక విడుదల

అత్యధిక ముప్పులో ఉష్ణమండల అరణ్యాలు భూమి జీవనాధారం, అరణ్యాలకూ డేంజర్ హై-రిస్క్ ఫారెస్ట్స్, హై-వాల్యూ రిటర్న్స్: కో-బెనిఫిట్స్ అసెస్మెంట్ ఫర్ డెసిషన్-మేకర్స్ పేరిట యూఎన్‌ఈపీ నివేదిక వేద న్యూస్, డెస్క్: ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఇపి.) తాజా నివేదిక ప్రకారం ప్రపంచ…

‘ఎస్సారెస్పీ ఫేజ్-2’కు టైగర్ దామన్న పేరు: సీఎం రేవంత్

వేద న్యూస్, సూర్యాపేట ప్రత్యేక ప్రతినిధి : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఫేస్- 2 కు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ఎస్ ఆర్ ఎస్ పి ప్రాజెక్ట్ గా నామకరణం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు…

సమగ్ర సస్యరక్షణపై రైతులకు శిక్షణ.. అంతర్జాతీయ పత్తి దినోత్సవం సందర్భంగా..

సమగ్ర సస్యరక్షణపై శిక్షణ అంతర్జాతీయ పత్తి దినోత్సవం సందర్భంగా.. డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ నవ క్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ, బీసీఐ ప్రాజెక్టు ఆధ్వర్యంలో.. వేద న్యూస్, ఇల్లందకుంట: అంతర్జాతీయ పత్తి దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల పరిధిలోని…

“ఆడపిల్లలను ఎగురనిద్దాం- ఎదుగనిద్దాం”..సర్కారీ స్కూల్ విద్యార్థినులకు దుస్తుల పంపిణీ

వేద న్యూస్, కరీంనగర్: ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఆడపిల్లలు క్రీడల్లో రాణించే విధంగా ప్రోత్సహించాలనే ఆలోచనతో “ఆడపిల్లలను ఎగురనిద్దాం- ఎదుగనిద్దాం” అనే కార్యక్రమాన్ని కరీంనగర్ లోని సప్తగిరి కాలనీ ప్రభుత్వ పాఠశాలలో…