ప్రధాని మోడీ చిత్రపటానికి బీజేపీ నేతల క్షీరాభిషేకం
వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి పట్టణంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి మాట్లాడుతూ ఎవరు చేయని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ…