Tag: Warangal

మా ఆత్మఅభిమానం దెబ్బతిన్నది: ఎంజీఎం స్టాఫ్ నర్సుల ఆవేదన

వేద న్యూస్, ఎంజీఎం: వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో ఔట్సోర్సింగ్ కార్మికురాలుగా విధులు నిర్వహిస్తున్న రాజమ్మ నర్సుల పట్ల అసభ్యంగా మాట్లాడుతుందని ఎంజీఎం ఆసుపత్రి ముందు స్టాఫ్ నర్సులు గురువారం ఆందోళన కు దిగారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి స్టాఫ్ నర్సులను…

వైభవంగా శ్రీ వేణుగోపాల స్వామికి పురవీధులలో ఊరేగింపు

వేద న్యూస్, వరంగల్ టౌన్: ధనుర్మాసంలో శ్రీ వేణుగోపాల స్వామికి నిర్వహించే గరుడ వాహన సేవ నిర్వహించామని వేణుగోపాల స్వామి దేవాలయ బ్రహ్మోత్సవ కమిటీ అధ్యక్షులు ఇరుకుల్ల రమేష్ అన్నారు. వరంగల్ నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో ధనుర్మాసం పురస్కరించుకొని…

సీకేం ఆస్పత్రిలో తాగునీటి పరిస్థితి దారుణం!

నీళ్లు తాగాలంటేనే భయమేస్తోంది! మురుగు నీరు పక్కనే తాగునీరు అసలు ఆస్పత్రి ఆవరణం ఇలా ఉంటుందా? వేద న్యూస్, వరంగల్ : స్మార్ట్ సిటీగా పేరొందిన వరంగల్ నగరంలోని సీకేఎం ప్రసూతి హాస్పిటల్‌లో తాగునీరు తాగాలంటే రోగులు, రోగుల బంధువులు వణికిపోతున్నారు.…

ఎన్‌హెచ్‌ఆర్సీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జిగా డ్యాగల

నియామక పత్రం శ్రీనివాస్ కు అందజేసిన ఆ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట: నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) వరంగల్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్న డ్యాగల శ్రీనివాస్ ను నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు…

చీకట్లోనే దహనసంస్కారాలు..ఎక్కడో తెలుసా?

చివరి మజిలీలో చిక్కులు ఓ వైపు ఆత్మీయులను కోల్పోయిన బాధ..మరో వైపు చీకట్లో కార్యక్రమం ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించాలని స్థానికుల విజ్ఞప్తి వేద న్యూస్, వరంగల్ టౌన్: చివరి మజిలీ చింత లేకుండా సాగాలని పెద్దలు చెప్తుంటారు. కాగా, గ్రేటర్…

సేవలో “రాజు”

వరంగల్ కానిస్టేబుల్‌కు ‘సేవాస్ఫూర్తి’ అవార్డు 2024 సంవత్సరానికి అందుకున్న స్విమ్మర్ రాజు అవార్డు ప్రదానం చేసిన వీఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వీఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ డాక్టర్ నవీన్ వల్లం ఆధ్వర్యంలో ఆ చారిటబుల్…

పెన్ను, గన్ను..పొలిటికల్‌ ఎంట్రీ!

వరంగల్ ఎంపీ బరిలో ఓ సీనియర్ జర్నలిస్టు! కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఓరుగల్లు పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్న ఓ పోలీస్ అధికారి! వరంగల్ పార్లమెంట్ స్థానంలో హస్తం పాగా ఖాయమేనా! బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో మాజీ ఎమ్మెల్యే అరూరి…

ఏసీబీ వలలో కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్

వేద న్యూస్, కేయూ: బాధితుడు పెండెం రాజేందర్ ఫిర్యాదు మేరకు రూ.50 వేలు రూపాయలు లంచం తీసుకుంటుండగా కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏఆర్ కిష్టయ్య ను పట్టుకోవడం జరిగిందని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ లో…

6గ్యారంటీలను సద్వినియోగం చేసుకోవాలి

కాంగ్రెస్ నాయకులు మీసాల ప్రకాష్ వేద న్యూస్, వరంగల్ టౌన్ : వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రతాప్ నగర్ లోని అంబేద్కర్ భవన్ లో 6 గ్యారంటీల ధరఖస్తు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న 18వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ కార్యదర్శి…

అర్హులైన వారందరు ప్రజా పాలనను సద్వినియోగం చేసుకోవాలి

వరంగల్ కలెక్టర్ పి. ప్రావీణ్య వేద న్యూస్,వరంగల్ : ప్రజా పాలన కార్యక్రమాన్ని అర్హులైన వారందరు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పి ప్రావిణ్య అన్నారు. మంగళవారం వరంగల్ నగరంలోని 24 వ డివిజన్ ఎల్లంబజార్ కమ్యూనిటీ హల్ లో, 25వ డివిజన్…