వేద న్యూస్, వరంగల్ : 

వేద న్యూస్’ తెలుగు దినపత్రిక 2025 క్యాలెండర్ ను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా వేద న్యూస్ దినపత్రిక పని చేయాలని మంత్రి తెలిపారు.వేద న్యూస్ లో ప్రచురించే కథనాలు చాలా బాగుంటున్నాయని అని అన్నారు.