Month: December 2023

అవ్వను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే దొంతి

వేద న్యూస్, నర్సంపేట: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని ఓ అవ్వ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అది చూసి జనం సంతోషం వ్యక్తం చేశారు. తమ నాయకుడు ప్రజా నాయకుడని ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు పేర్కొన్నాయి. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి…

ప్రజల వద్దకే ‘ప్రజాపాలన’ :నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట: రాష్ట్రంలో ప్రజల వద్దకే పాలన వచ్చిందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. శనివారం ఆయన నర్సంపేట పట్టణంలో ‘ప్రజా పాలన’ అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. నర్సంపేట మున్సిపాలిటీ 6,…

అభివృద్ధి పనులలో నాణ్యత పాటించాలి

కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ వేద న్యూస్, వరంగల్: అభివృద్ధి పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జీడబ్ల్యూఎంసీ 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ సురేశ్ అన్నారు. శనివారం ఆమె ఖిలా వరంగల్ పడమర కోట అర్బన్ హెల్త్ సెంటర్ నుండి…

కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

వేద న్యూస్, హైదరాబాద్: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు అత్యాధునిక హంగులతో కొత్త ఎక్స్ ప్రెస్, లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ లోని…

జనసేనకు మెరుగు శివకోటి యాదవ్ రాజీనామా

నర్సంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులూ జనసేన పార్టీకి రిజైన్ వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట: జనసేన పార్టీకి నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి మెరుగు శివ కోటి యాదవ్, నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల నాయకులు రాజీనామా చేశారు.…

కాంగ్రెస్ ప్రభుత్వం..పేదల ప్రభుత్వం

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట వేద న్యూస్, సుల్తానా బాద్: ఎలిగేడు మండలంలోని సుల్తాన్ పూర్ గ్రామం, సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామంలో కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన”…

భారత్ గౌరవ్ సమ్మాన్ కు ఎంపికైన రాజలింగు

వేద న్యూస్, మంచిర్యాల ప్రతినిధి: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్, క్యాతన్ పల్లి మున్సిపాలిటీ, జ్యోతి నగర్ కు చెందిన డా, రాజలింగు మోతె అడ్వకేట్ భారత్ గౌరవ్ సమ్మాన్-2023 అవార్డు కు ఎంపికయ్యారు. ఈ అవార్డులో భాగంగా సంఘసంస్కర్త, సమాజ ప్రభావశీలుడుగా…

ప్రధాని మోడీకి పోస్ట్ కార్డుల పంపిణీ

వేద న్యూస్, మంచిర్యాల ప్రతినిధి: బీసీల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల సీసీ కార్నర్ లోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వద్ద ప్రధాని మోడీకి పోస్ట్ కార్డులు పంపించారు. ఈ సందర్భంగా బీసీ…

‘రైతు బంధు’ నిధులను వెంటనే రిలీజ్ చేయాలి

తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు భాస్కర్ వేద న్యూస్, ఎల్కతుర్తి: యాసంగి పంట సాగు కోసం రైతన్నలు ‘రైతుబంధు’ కోసం ఎదురుచూస్తున్నారని, వెంటనే వారి అకౌంట్లలో ‘రైతుబంధు’ నిధులను జమ చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ…

జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం

డీఆర్ వోకు నోటీసులు అందజేసిన కౌన్సిలర్లు వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు పై 20 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కరీంనగర్ జిల్లాకేంద్రానికి చేరుకుని డీఆర్ వో పవన్ కుమార్ కు కౌన్సిలర్లు…