Month: December 2023

త్వరలో తూముకు మరమ్మతులు

‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక కథనానికి స్పందన కదిలిన ఎస్సారెస్పీ ఆఫీసర్లు వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా పరిధిలోని రైతాంగానికి ఎస్సారెస్పీ నీరు జీవనాధారంగా ఉంది. కాగా, ఈ ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే నీరు జిల్లా పరిధిలోని చివరి మండలాలు…

సీతారాంపురం ఉపాధ్యాయులకు ఘన సన్మానం

బదిలీ అయిన వారికి.. వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రామచంద్రు ఆధ్వర్యంలో పాఠశాల నుంచి బదిలీ, ఉద్యోగోన్నతిపై వెళ్తోన్న ఉపాధ్యాయులకు గురువారం ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు…

ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి

ప్రజలకు టీఎస్ఎస్ కళాకారుల పిలుపు ఆరు గ్యారంటీలపై సాంస్కృతిక సారథుల ‘కళాజాత’ వేద న్యూస్, వరంగల్: ప్రజలు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్ఎస్ కళాకారులు పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలోని మూడో డివిజన్ పైడిపల్లి, దేశాయ్ పెట్ లో నిర్వహించిన తెలంగాణ…

సీనియర్ సిటిజన్స్‌కు వరం ట్రిబ్యునల్ బెంచ్

ఆ బెంచ్ మెంబర్ డాక్టర్ అనితారెడ్డి వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: సీనియర్ సిటిజన్స్‌కు వరం లాంటిది ట్రిబ్యునల్ బెంచ్ అని ఆ ట్రిబ్యునల్ బెంచ్ మెంబర్ డాక్టర్ అనితారెడ్డి అన్నారు. సీనియర్ సిటిజన్ ఫోరం హన్మకొండ ఆధ్వర్యంలో గురువారం హన్మకొండ…

గ్యారంటీ దరఖాస్తులపై ప్రజలకు అవగాహన

వేద న్యూస్, వరంగల్ : ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు నిర్వహిస్తోన్న ‘ప్రజాపాలన’ సదస్సులలో ప్రజలు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు అభయహస్తం 6 గ్యారంటీ దరఖాస్తుల సమర్పణపై కాంగ్రెస్ పార్టీ నాయకులు…

అమిత్ షా మీటింగ్‌లో బీజేపీ నేతలు

వేద న్యూస్, హుస్నాబాద్: హైదరాబాద్ లో గురువారం బీజేపీ రాష్ట్ర నాయకులతో పాటు ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ…

6 గ్యారంటీల దరఖాస్తుల సమర్పణపై ఆందోళన వద్దు

జీడబ్ల్యూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా వేద న్యూస్, జీడబ్ల్యూఎంసీ: డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు వారం రోజుల పాటు గ్రేటర్ వరంగల్ లోని 66 డివిజన్లలో (డిసెంబర్ 31, జనవరి 1 సెలవు రోజులు మినహా) దరఖాస్తులు…

ప్రశాంతంగా సింగరేణి ఎన్నికలు

వేద న్యూస్, మంచిర్యాల ప్రతినిధి: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో భాగంగా బుధవారం మందమర్రి ఏరియాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుండి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.…

మంత్రులకు తుమ్మేటి సమ్మిరెడ్డి ఘన స్వాగతం

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/జమ్మికుంట: కరీంనగర్ జిల్లాకేంద్రానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రులు బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఐటీ శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు, జిల్లాకు మొదటిసారి విచ్చేసిన జిల్లా…

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి ఆదేశాలివ్వండి

మంత్రికి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి రిక్వెస్ట్ సానుకూలంగా స్పందించిన ఇన్‌చార్జి మినిస్టర్ ఉత్తమ్ వేద న్యూస్, కరీంనగర్: కల్యాల లక్ష్మీ చెక్కుల పంపిణీకి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..జిల్లా ఇన్ చార్జి మంత్రిని కోరారు. బుధవారం…