శాస్త్రీయ దృక్పథం అవసరం
వేద న్యూస్, మరిపెడ: ప్రతీ ఒక్కరు శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలని జేవీవీ నాయకులు అభిప్రాయపడ్డారు. సోమవారం సీతారాంపురం పాఠశాల లో పాఠశాల స్థాయి చెకుముకి ప్రశ్నాపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. చెకుముకి పాఠశాల స్థాయి ప్రారంభోత్సవంలో ప్రధానోపాధ్యాయులు రామచంద్రు మాట్లాడారు.…