Month: January 2024

శాస్త్రీయ దృక్పథం అవసరం

వేద న్యూస్, మరిపెడ: ప్రతీ ఒక్కరు శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలని జేవీవీ నాయకులు అభిప్రాయపడ్డారు. సోమవారం సీతారాంపురం పాఠశాల లో పాఠశాల స్థాయి చెకుముకి ప్రశ్నాపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. చెకుముకి పాఠశాల స్థాయి ప్రారంభోత్సవంలో ప్రధానోపాధ్యాయులు రామచంద్రు మాట్లాడారు.…

స్పెల్ విజార్డ్ ప్రశ్నాపత్రాల విడుదల

ఆంగ్లంలో నైపుణ్యం అవసరం సీతారాంపురం హెచ్ఎం రామచంద్రు వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీలోని సీతారాంపురం పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ రామచంద్రు పాఠశాల స్థాయిలో జరిగిన స్పెల్ రిజార్డ్ ఆంగ్ల ప్రశ్నాపత్రాల ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా…

 నమో నమః సేవాసమితి ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం

వేద న్యూస్, వరంగల్ టౌన్: అయోధ్యలో బాల రాముని ప్రతిష్ట జరుగుతున్న సమయంలో వరంగల్ నగరంలోని భక్తులందరూ శోభయాత్రలు నిర్వహించి మహా అన్నదానాలు నిర్వహించారు. వరంగల్ నగరం రామనామ స్మరణతో మార్మోగింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని అండర్ బ్రిడ్జి ప్రాంతంలో…

సీతారాంపురం పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే రామచంద్రనాయక్

వేద న్యూస్, మరిపెడ: సీతారాంపురం ఉన్నత పాఠశాలను డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచంద్రును పాఠశాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతిలో 109 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. మొత్తంగా 450 మంది…

జక్కలోద్దిలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్

వేద న్యూస్, వరంగల్ టౌన్: కార్పొరేట్ స్థాయిలో నిరుపేదలకు మెగా హెల్త్ క్యాంపులను ఏర్పాటుచేసి వైద్య పరీక్షలతో పాటు మందులను కూడా ఉచితంగా అందజేస్తామని రామ సురేందర్ నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రామ సందీప్ అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా…

ఓదెల మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నపెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట

వేద న్యూస్, సుల్తానాబాద్: ఓదెల మల్లికార్జున స్వామి ని సోమవారం కుటుంబ సమేతంగా పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు వేద వాయిద్యాలతో, పూర్ణ కుంభంతో ఘన…

రామయ్య క్షమించండి : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

వేద న్యూస్, డెస్క్ : అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి 22 తేదీ సరికొత్త యుగానికి ప్రతీక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇకపై రాముడు టెంట్లో ఉండాల్సిన అవసరం లేదని, మందిరంలో ఉంటారని పేర్కొన్నారు. ప్రాణప్రతిష్ఠతో రామ…

జై శ్రీరామ్ నినాదంతో మార్మోగిన కరీమాబాద్

వేద న్యూస్, వరంగల్ టౌన్: అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారతీయులు సంబరాలు నిర్వహిస్తున్నారు. కాగా వరంగల్ నగరంలోని తూర్పు నియోజకవర్గం కరీమాబాద్ ప్రాంతనికి చెందిన నవయువ చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులు హనుమంతుని…

ఇందిరానగర్ అమ్మవారికి భక్తుల మొక్కుల సమర్పణ

భక్తులకు అన్నదానం వేద న్యూస్, ఆసిఫాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ అమ్మవారికి ఆలయంలో భక్తులు ఆదివారం మొక్కులు సమర్పించుకున్నారు. అమ్మ వారిని దర్శించుకున్న అనంతరం…

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తికి అయోధ్య అక్షింతలు అందజేసిన ప్రణయ్

వేద న్యూస్, ఆసిఫాబాద్: తెలంగాణ రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేపల్లి నంద, రిటైర్డ్ జస్టిస్ మాధవరావు దంపతులకు హైదరాబాద్ లోని వారి నివాసంలో ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బోనగిరి సతీష్ బాబు ఆధ్వర్యంలో నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా…