మాజీ ప్రధాని పీవీకి ‘భారత రత్న’..మరో ఇద్దరు ప్రముఖులకూ.. వారు ఎవరంటే?
వేద న్యూస్, డెస్క్: కేంద్రం మరోసారి ‘భారత రత్న’ (Bharat Ratna) పురస్కారాలను ప్రకటించింది. శుక్రవారం ‘ఎక్స్’ ట్విట్టర్ వేదికగా ఈ మేరకు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, చరణ్…