Month: February 2024

మాజీ ప్రధాని పీవీకి ‘భారత రత్న’..మరో ఇద్దరు ప్రముఖులకూ.. వారు ఎవరంటే?

వేద న్యూస్, డెస్క్: కేంద్రం మరోసారి ‘భారత రత్న’ (Bharat Ratna) పురస్కారాలను ప్రకటించింది. శుక్రవారం ‘ఎక్స్’ ట్విట్టర్ వేదికగా ఈ మేరకు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, చరణ్…

వజ్రాయుధం ఓటు..దానితో అవినీతిపరుల అంతు తేల్చండి

ఒక అర్జెంట్ పని నిమిత్తం ఒక మహిళ దూరప్రాంతానికి వెళ్లొస్తుంది. ఆ ప్రాంతానికి చేరుకునేందుకు తెల్లవారు జామునే ఆమె బయల్దేరింది. అక్కడ కలవాల్సిన వారిని కలిసి పని విషయమై మాట్లాడింది. అయితే, పని త్వరగా పూర్తి చేసుకోవాలనే ఆరాటంలో సమయం గురించి…

మాట నిలబెట్టుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

కపూర్ నాయక్ తండాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం తమ ఎమ్మెల్యే, మంత్రి పొన్నంకు జనం కృతజ్ఞతలు వేద న్యూస్, హుస్నాబాద్: తన నియోజకవర్గ పరిధిలోని ఓ గ్రామ ప్రజానీకానికి ఇచ్చిన మాటను హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ…

మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం

మద్యం, మాదక ద్రవ్యాల బాధితుల చికిత్స కేంద్రాన్నీ ప్రారంభించిన వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, పోలీస్ కమిషనర్ వేద న్యూస్, వరంగల్ : మద్యం, మాదక ద్రవ్యాల బాధితుల చికిత్స కేంద్రాన్నీ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య…

వినోద్ కుమార్ ను మెజారిటీతో గెలిపించాలి

హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఎల్కతుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గులాబీ పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని వ్యాఖ్య..అండగా ఉంటానని సతీశ్ హామీ వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల భారత…

టీడబ్ల్యూజేఎఫ్ సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

అధ్యక్షుడిగా మురళీధర స్వామి కార్యదర్శిగా మేకల ఎల్లయ్య ఎన్నిక వేద న్యూస్, సిద్దిపేట/ హుస్నాబాద్ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) సిద్దిపేట జిల్లా ద్వితీయ మహాసభ గురువారం హుస్నాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా…

జర్నలిస్టుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

కొత్త ప్రభుత్వానికి టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి ఘనంగా టీడబ్ల్యూజేఎఫ్ సిద్దిపేట జిల్లా మహాసభ వేద న్యూస్, సిద్దిపేట/ హుస్నాబాద్ : తెలంగాణలో జర్నలిస్టుల సమస్యలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, పదేళ్లుగా జర్నలిస్టులు ఎన్నో అవమానాలు , అన్యాయాలకు గురయ్యారని తెలంగాణ…

ప్రత్యేక అధికారి పారిశుధ్య పనుల పరిశీలన

వేద న్యూస్, హన్మకొండ /దామెర: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 7 నుంచి 15 వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపడుతున్నారు. అందు లో భాగంగా బుధవారం దామెర గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి( స్పెషల్ ఆఫీసర్) కే.వీ.రంగా చారి…

తెలంగాణలో బీఆర్ఎస్ కు మూడోస్థానమే: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్

అసెంబ్లీ ఉన్నది మీరు తిట్టుకోవడానికేనా? అని విమర్శ వేద న్యూస్, హుజురాబాద్: ‘‘గావ్ ఛలో అభియాన్’’ కార్యక్రమంలో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని రంగాపూర్ గ్రామానికి బండి సంజయ్ వచ్చారు. బుధవారం ఉదయం ఆయన గ్రామమంతా కలియ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ…

సీసీఐ ద్వారా పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి

అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారికి బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ప్రణయ్ కుమార్ వినతి వేద న్యూస్, ఆసిఫాబాద్: సీసీఐ ద్వారా పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి…