Month: February 2024

అన్యమత ప్రచారం అడ్డుకున్న స్థానికులు

వేద న్యూస్, వరంగల్ టౌన్: గ్రేటర్ వరంగల్ కాశిబుగ్గ మున్సిపల్ కాంప్లెక్స్ వద్దనున్న బస్టాండ్ లో ఓ ఇద్దరు మహిళలు క్రైస్తవ మత ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్రీయ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు మడిపెల్లి నాగరాజు గౌడ్ తో పాటు…

రజక సహకార సంఘం గ్రామ కమిటీ ఎన్నిక

వేద న్యూస్, కమలాపూర్: కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం రజక సహకార సంఘ సభ్యులు బుధవారం సమావేశం ఏర్పాటు చేసుకొని నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా ఉప్పుల సారంగపాణి, ఉపాధ్యక్షుడిగా జాలిగం లక్ష్మణ్, కోశాధికారిగా ముక్కెర కుమారస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.…

ఈవీఎంల మొదటి దశ తనిఖీ

వేద న్యూస్, వరంగల్ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని కొనసాగుతున్న ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి దశ తనిఖీ (ఎఫ్ఎల్సీ) ప్రక్రియను మంగళవారం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పరిశీలించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల…

జంతు సంరక్షణ పట్ల అవగాహన అవసరం

జీడబ్ల్యు ఎం సి ఆధ్వర్యం లో వీధి,పెంపుడు కుక్కల పై అవగాహన కార్యక్రమం కుక్కల దత్తత కోసం రిజిస్ట్రేషన్ల చేసుకోవాలన్న కమిషనర్ వేద న్యూస్, జీడబ్ల్యుఎంసి : జంతు సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం అని గ్రేటర్ వరంగల్…

సామాజిక బాధ్యత కలిగిన పార్టీ బీజేపీ: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

వేద న్యూస్, వరంగల్ టౌన్: రాముడిపై బీజేపీ రాజకీయాలు చేస్తుందనేది అవగాహన లేని వాళ్లు చేస్తున్న ఆరోపణలని, అయోధ్య రామాలయం దేశ ప్రజలందరికీ చెందుతుందని, రాముడంటే సత్యానికి, ధర్మానికి, విశ్వాసానికి నిదర్శనమని అయోధ్య బాల రాముడి దర్శన్ అభియాన్ రాష్ట్ర కో…

ఇద్దరి చావుకు కారణమైన వ్యక్తి అరెస్టు

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : వరకట్న వేధింపులు తాళలేక తన ఏడునెలల బాలుడితో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన లో ముఖ్య నిందితుడు మృతురాలి భర్త ఎండీ తన్వీర్‌ను అరెస్టు చేసిన పోలీసులు.ఫిబ్రవరి 1న అదనపు కట్నం కోసం…

‘దళిత బంధు’ రెండో విడత అమలు చేయాలి

బీజేపీ ఎస్సీ మోర్చా కరీంనగర్ జిల్లా కార్యదర్శి రాజేశ్ ఠాకూర్ వేద న్యూస్, జమ్మికుంట: ‘దళిత బంధు’ రెండో విడత అమలు చేయాలని, లబ్ధిదారుల అకౌంట్లపైనున్న ఫ్రీజింగ్ తొలగించి నిధులు లబ్ధిదారులకు అందజేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా కరీంనగర్ జిల్లా కార్యదర్శి…

బాల్క సుమన్‌పై పీఎస్‌లో యూత్ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి వేద న్యూస్, ఎల్కతుర్తి: రాష్ట్ర సీఎం ఏ.రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ నాయకులు కోరారు. యూత్ కాంగ్రెస్ ఎల్కతుర్తి మండల…

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చేరండి: ప్రిన్సిపాల్ రాజశేఖర్

వేద న్యూస్, జమ్మికుంట: ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ జమ్మికుంటలో చేరాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.రాజశేఖర్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం ఆయన ప్రభుత్వ జూనియర్ కళాశాల వీణవంక, మోడల్ స్కూల్ గన్ముకుల కళాశాల విద్యార్థులను..కాలేజీ…

అగ్రి బయోడైవర్సిటీ ఉద్యమానికి ఊపిరినిద్దాం

స్వచ్ఛంద సంస్థలకు, మానవతావాదులకు, ప్రముఖులకు, పర్యావరణవేత్తలకు, ప్రకృతి ప్రేమికులకు అందరికీ మనవి. అగ్రి బయోడైవర్సిటీ నాశనానికి తీసుకున్న చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అగ్రికల్చర్ విద్యార్థులకు సహకరించాలని పేరుపేరునా విజ్ఞప్తి. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన హైకోర్టు భవనాలను పురానాపూల్ నుండి ఎంతో…