Month: February 2024

ఎంపీ బండిని పిచ్చాస్పత్రిలో చేర్పించాలి

కాంగ్రెస్ పార్టీ ఇల్లందకుంట మండల అధ్యక్షులు రామారావు బీజేపీ ఎంపీ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పీఎస్‌లో ఫిర్యాదు వేద న్యూస్, ఇల్లందకుంట: బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన ‘ప్రజాహిత’ యాత్రలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి…

రేవంత్ చిత్రపటానికి క్షీరాభిషేకం

కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబురాలు వేద న్యూస్, జమ్మికుంట/హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి వోడితల ప్రణవ్ ఆదేశాల మేరకు హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ మహిళలు, నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.…

జమ్మికుంట రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పై వ్యక్తి మృతి

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పై ఓ వ్యక్తి మృతి చెందినట్లు రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం జమ్మికుంట రైల్వే స్టేషన్ ప్లాటుఫామ్ నెంబర్ 1…

‘దళిత బంధు’ డబ్బులు ఆపింది బీఆర్ఎస్ పార్టీయే

కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు సొల్లు బాబు వేద న్యూస్, జమ్మికుంట/హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గం లో ‘దళిత బంధు’ పథకం ఆగడానికి కారణం ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని, కావాలనే దళితులను రెచ్చగొడుతూ రాజకీయం చేస్తున్నారని హుజురాబాద్…

దళితులు ఆందోళన చెందొద్దు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర కుమార్ వేద న్యూస్, జమ్మికుంట/హుజురాబాద్: రెండో విడత ‘దళిత బంధు’ రాలేదని దళిత కుటుంబాలు ఆందోళన చెందొద్దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర కుమార్ అన్నారు. హుజురాబాద్ లో మంగళవారం ఆయన మాట్లాడుతూ…

అమలులోకి మరో రెండు గ్యారంటీలు

200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ప్రారంభించిన సీఎం వేద న్యూస్, డెస్క్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. అభయహస్తం గ్యారంటీల్లో ఇప్పటికే…

ఆర్టీఐని సద్వినియోగం చేసుకోవాలి

వేద న్యూస్, డెస్క్ : సమాచార హక్కు చట్టాన్ని ప్రజలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ వరంగల్ జిల్లా నాయకులు అల్లం బాలకిషోర్ రెడ్డి అన్నారు. సమాచార హక్కు చట్టం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆర్టీఐ ఆధ్వర్యంలో మార్చి…

 అగ్రంపాడు జాతర సక్సెస్..పారిశుధ్యంపై పంచాయతీ కార్యదర్శుల ప్రత్యేక శ్రద్ధ

ప్రజల అభినందన..ప్రశాంత వాతావరణంలో జాతర పారిశుధ్య నిర్వహణ భేష్.. అధికారులు, సిబ్బంది పని తీరు పట్ల ప్రశంసలు వేద న్యూస్, హన్మకొండ: మినీ మేడారం గా ప్రసిద్ధి గాంచిన ఆత్మకూరు మండలం లోని అగ్రంపాడు(రాఘవపురం) సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతంగా నిర్వహించారని…

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్యపై సీఎంతో చర్చిస్తా: ప్రొఫెసర్ కోదండరాం

వేద న్యూస్, ముషీరాబాద్: హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తానని తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధినేత ప్రొఫెసర్ కోదండరాం హామీ ఇచ్చారు. మంగళవారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో గ్రేటర్ హైదరాబాద్…

అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా: సినీ నటుడు అభినవ సర్దార్ ఖిలావత్ 

వేద న్యూస్, ఆసిఫాబాద్: అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానని బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ ఆస్పిరెంట్, సినీ నటుడు అభినవ సర్దార్ ఖిలావత్ అన్నారు. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని ప్రేమల గార్డెన్ ఆవరణలో నిర్వహించిన సేవాలాల్ 285 వ జయంతి వేడుకలకు…