Month: August 2024

ఒగ్లాపూర్ జీపీలో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు

పారిశుధ్య పనులను పరిశీలించిన ‘ప్రత్యేక’ అధికారి వేద న్యూస్, హన్మకొండ: తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఒగ్లాపూర్ గ్రామ పంచాయతీలో ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…

తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఇన్ చార్జి ప్రిన్సిపాల్ రమేశ్ కాలేజీలో ఘనంగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మంగళవారం కాలేజీ ఇన్ చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ బి.రమేశ్ ఆధ్వర్యంలో తెలంగాణ…

ఒగ్లాపూర్ గ్రామంలో  ‘స్వచ్ఛత’పై ర్యాలీ

‘స్వచ్ఛదనం-పచ్చదనం’లో భాగంగా.. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఒగ్లాపూర్ ‘ప్రత్యేక’ అధికారి ఎండీ ఖురేషి వేద న్యూస్, హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 5 నుంచి 9 వరకు జీపీల్లో ‘స్వచ్ఛదనం – పచ్చదనం’…

పేద మహిళకు తీవ్ర అనారోగ్యం.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

వేద న్యూస్, హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామానికి చెందిన కొత్తూరి జీవన్ కుమార్ భార్య సువర్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురి కాగా, ఆస్పత్రికి తరలించారు. ఆమె బ్రెయిన్‌లో రక్తం గడ్డ…

 ఓబీసీ మహాసభను సక్సెస్ చేద్దాం

బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ వేద న్యూస్, వరంగల్: నర్సంపేట పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆచార్య డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ…

ఏసీబీ వలకు చిక్కిన ఎస్ఐ

రూ.40 వేలు లంచం తీసుకుంటూ.. వేద న్యూస్, వరంగల్: లంచం తీసుకుంటూ ఏసీబీకి పోలీస్ ఉద్యోగి పట్టుబడ్డారు. ఒక కేసులో ముగ్గురు నిందితులకు స్టేషన్ బెయిల్ మంజూరుకు రూ.40 వేలు లంచం తీసుకుంటూ..వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పర్వతగిరి పోలీస్ స్టేషన్…

ప్రజా పాలనకు పాలాభిషేకం

వేద న్యూస్, ఓరుగల్లు: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనకు పాలాభి షేకం నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తెలిపారు. 30 శాతం పీఆర్సీ అమలు చేస్తూ పెరిగిన జీతం కళాకారుల ఖాతాల్లో జామచేసిన సందర్భంగా అర్షం వ్యక్తం…