టీపీసీసీ సభ్యుడు రంజిత్రెడ్డి పరామర్శ
వేద న్యూస్, వరంగల్: నెక్కొండ మండలం సాయిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన బండారుపల్లి శ్రీనివాసరావు చెంచారావు తండ్రి బ్రహ్మయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ సభ్యుడు రంజిత్ రెడ్డి సొంటిరెడ్డి గురువారం అక్కడకు చేరుకున్నారు. మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించి..…