Month: November 2024

‘బంధన్’పై వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మెన్ కు ఫిర్యాదు

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ బంధన్ హాస్పిటల్ లో తనకు జరిగిన అన్యాయంపై వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మెన్ డాక్టర్ నరేష్ కు బాధితుడు జర్నలిస్టు కృష్ణ సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుడు కృష్ణ…

బంధన్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి

ఎమ్మార్పీఎస్ హన్మకొండ అధ్యక్షులు సుకుమార్ మాదిగ డిమాండ్ వేద న్యూస్, హన్మకొండ : హన్మకొండలోని బంధన్ హాస్పిటల్ లో జర్నలిస్టు కృష్ణకు జరిగిన అన్యాయంపై సంబంధిత అధికారులు విచారణ జరిపి హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు…

మాజీ సర్పంచ్ రామక్క భౌతిక కాయానికి అశోక్ శ్రద్ధాంజలి 

వేద న్యూస్, వరంగల్: నెక్కొండ మండలం అమీన్ పేట గ్రామ మాజీ సర్పంచ్ ముసిపట్ల రామక్క అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్ ..శనివారం రామక్క మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను…

వాగ్దేవి కాలేజీ లో “కేరింగ్ హాండ్స్ క్లబ్” ప్రారంభం 

సామాజిక స్పృహ పెంపు లక్ష్యంగా.. ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు ఫ్రూట్స్ పంపిణీ డేటా సైన్స్ విభాగం చేపట్టిన కార్యక్రమానికి పలువురి ప్రశంస వేద న్యూస్, వరంగల్: విద్యార్థులలో సామాజిక స్పృహను పెంపొందించే లక్ష్యంలో భాగంగా వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజ్‌లో డేటా సైన్స్…

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

వేద న్యూస్, వరంగల్: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జన్మదినం సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వెల్లువలా శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం నియోజకవర్గవ్యాప్తంగా గండ్ర బర్త్ డే వేడుకలు కాంగ్రెస్ శ్రేణులతో పాటు అభిమాన సంఘాలు ఘనంగా నిర్వహించాయి.…

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పీసీసీ సభ్యుడు రంజిత్ రెడ్డి

వేద న్యూస్, వరంగల్: నెక్కొండ మండలం రేడ్లవాడ గ్రామంలో రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్లవాడ పిఎసిఎస్ చైర్మన్…

“బంధన్” బాధ్యతారాహిత్యం!?

రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రి సర్జరీ, పోస్ట్ ఆఫ్ కేర్ లో క్షమించరాని నిర్లక్ష్యం పేషెంట్ కృష్ణ ప్రాణాపాయస్థితికి చేరుకున్నా పట్టించుకోని డాక్టర్లు నిర్లక్ష్యంతో..గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చిన వైనం ఆరు నెలలు మంచానికే పరిమితమైన బాధితుడు తనకు న్యాయం…

భగవాన్ బిర్సా ముండా జయంతి ఘనంగా నిర్వహించాలి

వేద న్యూస్, వరంగల్: భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి నీ నవంబర్ 15న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని వరంగల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటర్ కమిటీ మెంబర్ పాలకుర్తి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు.గురువారం…

21 న లోక్ మందన్ అంతర్జాతీయ సదస్సు

వేద న్యూస్ , హనుమకొండ: మంథన్ 2024 -అంతర్జాతీయ సదస్సు మరియు సాంస్కృతిక ఉత్సవం, హైదరాబాద్ లో నవంబర్ 21 నుండి 24 వరకు జరగనుంది. ఇది భారతీయ సాంస్కృతిక ఏకత్వాన్ని ప్రదర్శించే దేశంలోని అతిపెద్ద ఉర్పవంగా ఉంటోంది అని ప్రజ్ఞా…

అరవింద పబ్లిక్ స్కూల్ లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

వేద న్యూస్, ఖిలావరంగల్ : బాలల దినోత్సవం (జవహర్ లాల్ నెహ్రూ జయంతి) సందర్భంగా నగరంలోని 42వ డివిజన్ రంగశాయిపేటలో గల అరవింద పబ్లిక్ స్కూల్ లో గురువారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గా…