Month: February 2025

నేడు జమ్మికుంటకు సంచార పుస్తకాలయం

నవచేతన వారి ఆధ్వర్యంలో.. వేద న్యూస్, వరంగల్: ప్రస్తుత సాంకేతిక సమాజంలో ‘చదివే’ సంస్కృతి నుంచి వేరై పోతూ ‘చూసే’ సంస్కృతికి మాత్రమే దగ్గరవుతున్నారు. బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్‌కు మాత్రమే ప్రతి ఒక్కరూ దాదాపుగా అలవాటుపడుతున్న సందర్భమిది.. ఈ…

ఊరుగొండ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు చల్లా ధర్మారెడ్డికి ఆహ్వానం 

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం దామెర మండలం ఊరుగొండ గ్రామంలోని భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డిని కోరారు. హనుమకొండలోని ఆయన నివాసంలో ఆలయ అర్చకులు,…

ఆరోగ్య కేంద్రానికి అనారోగ్యం..!

–సమస్యల వలయంలో శ్రీరాంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం – రోగులపాలిట శాపంగా మారిన వైనం – కొన్ని నెలలుగా పని చేయని ఎక్స్రేరే – నామమాత్రంగానే టెస్టులు! – ఇష్టానుసారంగా డ్యూటీలు ? – కంపు కొడుతున్న మరుగుదొడ్లు – జిల్లా…

యువతకు స్ఫూర్తిప్రదాత శివాజీ.. ఎల్కతుర్తిలో ఘనంగా ఛత్రపతి జయంతి

వేద న్యూస్, వరంగల్ : మరాఠా యోధుడు, అసమాన ధీశాలి, ఆదర్శ మరాఠా స్వరాజ్య స్థాపకుడు బడుగుల జీవితాలలో దారిదివిటి ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని బుధవారం ఎల్కతుర్తి మండలకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. శివాజీ 395వ జయంతిని మండల పరిధిలోని, దామెర,…

దేవునూరులో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

వేద న్యూస్, వరంగల్: హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూర్ గ్రామంలో మరాఠ సామ్రాజ్య స్థాపకుడు, హైందవ ధర్మ రక్షకుడు భారతీయ వీరత్వం రాజకీయ ప్రతిభకు ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహరాజ్ 395వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు.…

‘ఆరె తెలంగాణ’ జర్నలిస్టుల వెల్ఫేర్ సొసైటీ-2025 క్యాలెండర్‌ను ఆవిష్కరించిన వెంకన్న, శివాజీ

వేద న్యూస్, వరంగల్: ‘ఆరె తెలంగాణ’ జర్నలిస్టుల వెల్ఫేర్ సొసైటీ-2025 క్యాలెండర్‌ను ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకన్న, ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు…

పీఎంజేజేబీవై రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్ అందజేసిన పీఏసీఎస్ చైర్మన్ రాజు

వేద న్యూస్, వరంగల్: కమర్షియల్ బ్యాంక్‌లకు ధీటుగా డీసీసీ బ్యాంకులు సేవలు అందిస్తున్నాయని పెద్దాపూర్ పీఏసీఎస్ చైర్మన్ బోల్లు రాజు పేర్కొన్నారు. హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని పసరగొండ గ్రామానికి చెందిన నల్లెల రాజబాబు భార్య హేమలత ఇటీవల మృతి…

డబ్బులు చెల్లించండి.. దామెర ఎంపీడీవోకు డేటా ఎంట్రీ ఆపరేటర్ల వినతి

వేద న్యూస్, వరంగల్: ఎస్ఈఈఈపీసీ సర్వే(టీజీ-తెలంగాణ- సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే) కు సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పని చేసిన తమకు డబ్బులు చెల్లించాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పని చేసిన సాధ్విక్, కార్తీక్, మానస,…

పసరగొండలో పారిశుధ్యంపై పట్టింపేది?

వేద న్యూస్, వరంగల్: హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని పసరగొండ గ్రామంలో పారిశుధ్య నిర్వహణపైన ఎవరికీ పట్టింపు లేకపోవడంతో పరిసరాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా పరిసరాలు చెత్తాచెదారంతో నిండిపోయి అపరిశుభ్రంగా ఉన్నాయని వివరిస్తున్నారు. కనీసంగా వాటి…

పంచాయతీ సెక్రెటరీల సమస్యలపై డీపీవోకు వినతి

పంచాయతీ కార్యదర్శుల ఫోరం ఆధ్వర్యంలో.. వేద న్యూస్, వరంగల్: పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన సమస్యలపై హనుమకొండ జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి లక్మీ రామాకాంత్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. జీపీలకు నిధుల్లేకపోవడంతో పాటు…