దక్షిణాదిన ఎంపీ సీట్లు తగ్గిస్తే ఉద్యమమే
కాంగ్రెస్ బీసీ నేత కొలిపాక శ్రీనివాస్ హెచ్చరిక వేద న్యూస్, కరీంనగర్: దక్షిణ భారతదేశంలో ఎంపీ సీట్లు తగ్గిస్తే కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమం తప్పదని కాంగ్రెస్ బీసీ నేత కొలిపాక శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన…