Month: April 2025

రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త…!

వేదన్యూస్ – హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పై శుభవార్తను తెలిపింది. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత నెల మార్చి ముప్పై ఒకటో తారీఖుతో గడవు ముగిసిన సంగతి తెల్సిందే. తాజాగా…

మాజీ మంత్రి కొడాలి నాని హెల్త్ పై బిగ్ అప్ డేట్..!

వేదన్యూస్ – ముంబై ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే కోడాలి నాని గుండె సంబంధిత ఆపరేషన్ నిమిత్తం ముంబై వెళ్లిన సంగతి తెల్సిందే. ముంబైలోని ప్రముఖ ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ ఆసుపత్రిలో చికిత్సం…

‘ప్రమాదం’తో పైసలు!

– సామాన్యుడి ఆపదను సొమ్ము చేసుకుంటున్న మెడికల్ మాఫియా! – ‘ప్రైవేటు’ వ్యక్తులతో 108 డ్రైవర్ల కాసులబంధం..? – క్షతగాత్రులను ‘ప్రైవేటు’ ఆస్పత్రులకు చేర్చేలా నిర్వాకం – ప్రమాద ఘటనా స్థల సమాచారం వెనువెంటనే చేరవేత – 108 కంటే ముందే…

సొమ్మొకరిది సోకొకరిది..! రేషన్ షాప్ లో ప్రధాని మోడీ ఫోటో పెట్టాలి

వేద న్యూస్, మడికొండ : సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని బీజేపీ వర్ధన్నపేట కో కన్వీనర్ రవీందర్ రెడ్డి, హన్మకొండ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు. మడికొండలోని రేషన్ షాప్ పరిశీలిస్తు కేంద్ర ప్రభుత్వం…

కంచ గచ్చిబౌలి భూముల వేలం ఆపండి

కంచ గచ్చిబౌలి భూముల వేలంను ఆపాలంటూ ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు.. ధర్నాలకు సినీ రాజకీయ పలు రంగాలకు చెందిన ప్రముఖులు బాసటగా…

మాజీ మంత్రి జానారెడ్డి లేఖతో ఆ ఇద్దరికి చెక్..!

త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ఆ పార్టీ జాతీయ నాయకులు కేసీ వేణుగోపాల్ కు లేఖ…

వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు కు చేదు అనుభవం..!

వేదన్యూస్ – వర్ధన్నపేట వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం నియోజకవర్గంలో ఇల్లంద గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాగరాజు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ కార్యక్రమానికి హజరు కావడానికెళ్తున్న…

ఆంధ్రాకు జగన్ ఓ టూరిస్ట్..?

వేదన్యూస్ – పెనుగొండ ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్రానికి ఓ పర్యాటక అతిథి మాత్రమే అని మంత్రి సవిత అన్నారు. నిన్న మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలో ఎన్టీఆర్ భరోసా ఆసరా పింఛన్ల కార్యక్రమానికి…

పాస్టర్ ప్రవీణ్ మృతి-మాజీ ఎంపీ హర్షకుమార్ కు నోటీసులు..!

వేదన్యూస్ – రాజమహేంద్రవరం తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల మీడియా సమావేశంలో మాజీ ఎంపీ…

డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడలో స్పెషల్ డ్రైవ్

వేద న్యూస్, మిర్యాలగూడ ప్రతినిధి : మిర్యాలగూడ పట్టణం వన్ టౌన్..టూ టౌన్ పరిధిలో డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో మొత్తం 43 మంది యువకులను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు…