Month: April 2025

ప్రకృతి రక్షణతోనే జీవకోటికి మనుగడ

ప్రకృతి అంటే అందరికీ ఇష్టమే. పంచభూతాలుగా నేచర్‌ను ఆరాధిస్తుంటాం. కానీ, ఈ ఆధునిక ప్రపంచంలో ప్రకృతి సూత్రం, సిద్ధాంతం తెలియక అభివృద్ధి ముసుగులో స్వార్థపూరిత ఆలోచనలతో విలాస జీవనం కోసం అవసరాలకు మించి సహజ వనరుల సంపదను ఒకేసారి డబ్బు రూపంలోకి…

ఇందారంతో కలిసి పని చేస్తున్నందుకు గర్విస్తున్నా: పిట్టల

వేద న్యూస్, వరంగల్: వనాలు, వన్యప్రాణుల రక్షణ, సహజవనరుల సంరక్షణ, పర్యావరణ విద్య, ప్రకృతి పరిరక్షణకు ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ స్వచ్చంద సంస్థ చేసిన, చేస్తున్న సేవలను గుర్తిస్తూ .. 2025 సంవత్సరానికి గాను ఉగాది పురస్కారాన్ని మాజీ ఎమ్మెల్యే…

నిఖిల్‌రెడ్డి విగ్రహన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

వేద న్యూస్, సూర్యాపేట ప్రతినిధి : సూర్యాపేట బిఆర్ ఎస్ పార్టీ నాయకులు వెన్న రవితేజ రెడ్డి తమ్ముడు వెన్న నిఖిల్ రెడ్డి చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత భాధాకరమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్…

పని చేసే సిబ్బందికి గుర్తింపు

వేద న్యూస్, సూర్యాపేట ప్రతినిధి : 2023 నవంబర్ నెలలో కోదాడ పట్టణంలో ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం సేకరించి పేకాటరాయుళ్లను అరెస్టు చేసి 68 వేల రూపాయలు సీజ్ చేసి కేసు కోర్టుకు పంపడం జరిగినది. సీజ్ చేసి…

పేదోడికి కడుపునిండా అన్నం పెట్టడమే కాంగ్రెస్ లక్ష్యం:సర్వోత్తమ్‌రెడ్డి, వీణారెడ్డి

వేద న్యూస్, సూర్యాపేట ప్రతినిధి : పేద ప్రజల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అని ఏఐసీసీ సభ్యులు రాoరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వీణారెడ్డి అన్నారు. మంగళవారం మధ్యాహ్నం పెన్ పహాడ్ మండల కేంద్రంలోని…

ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీకి 2025 ఉగాది పురస్కారం

వేద న్యూస్, వరంగల్: వనాలు, వన్యప్రాణుల రక్షణ, సహజవనరుల సంరక్షణ, పర్యావరణ విద్య, ప్రకృతి పరిరక్షణకు ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ స్వచ్చంద సంస్థ చేసిన, చేస్తున్న సేవలను గుర్తిస్తూ .. 2025 సంవత్సరానికి గాను ఉగాది పురస్కారాన్ని మాజీ ఎమ్మెల్యే…

ఎమ్మెల్యే జైవీర్ రెడ్డికు తప్పిన ప్రమాదం..!

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి : నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కాన్వాయ్ లోని ఓ వాహనం పల్టీ కొట్టి ఎమ్మెల్యే కి పెను ప్రమాదం తప్పింది.నల్గొండ జిల్లా గుర్రంపోడు ఆలయ వార్షికోత్సవానికి వచ్చి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.గుర్రంపోడు మండలం…

హెచ్‌సీయూ భూముల వేలాన్ని వెంట‌నే ఆపండి .

వేదన్యూస్ – ఢిల్లీ హెచ్‌సీయూ భూముల వేలం వివాదంపై ఢిల్లీలో మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే. అరుణ‌ స్పందించారు. మీడియాతో ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన హెచ్‌సీయూ భూముల వేలాన్ని…

తెలంగాణ కైనా వరంగల్ కైనా కేసీఆరే శ్రీరామ రక్ష..!

వేదన్యూస్ – గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాల సందర్భంలో జరుపుకుంటున్న రజతోత్సవ మహా సభ నిర్వహణ బాధ్యతలను తమ జిల్లాకు అప్పగించినందుకు వరంగల్ జిల్లా పార్టీ.. అధినేత కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపింది.ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్…

హెచ్ సీయూ భూమి ఒక్క అంగుళం ప్రభుత్వం తీసుకోదు

వేదన్యూస్ – డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూమిలో ఒక్క అంగుళం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదు అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.డా. బీఆర్…