బైక్ ను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా..25 మంది ప్రయాణికులకు గాయాలు..!
వేద న్యూస్, కోదాడ/చింతలపాలెం : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని కట్ట మైసమ్మ ఆలయం వద్ద దారుణ దుర్ఘటన చోటు చేసుకుంది.కోదాడ నుండి నక్కగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించపోయి అదుపు తప్పి కాలువలో బోల్తాపడింది.…