Month: April 2025

బైక్ ను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా..25 మంది ప్రయాణికులకు గాయాలు..!

వేద న్యూస్, కోదాడ/చింతలపాలెం : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని కట్ట మైసమ్మ ఆలయం వద్ద దారుణ దుర్ఘటన చోటు చేసుకుంది.కోదాడ నుండి నక్కగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించపోయి అదుపు తప్పి కాలువలో బోల్తాపడింది.…

విద్యుత్ షాక్ తో వలస కార్మికుడు మృతి 

వేద న్యూస్ మాడ్గులపల్లి: విద్యుత్ ఘాతంతో వలస కార్మికుడు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి మాడ్గులపల్లి మండలం గండ్ర వానిగూడెం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కృష్ణయ్య తెలిపిన ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.చత్తీస్గడ్ రాష్ట్రం, గరియబండ్…

రోడ్లపై ధాన్యం..భద్రత కరువు..!

వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి : నల్లగొండ జిల్లా కేతపల్లి మండల కేంద్రంలోని భీమారం రోడ్డు మార్గంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకెపి కేంద్రానికి స్థలం లేకపోవడంతో రైతులు వరి ధాన్యాన్ని రోడ్లపై ఆరబోస్తున్నారు. దీంతో ఈ రోడ్డు మార్గంలో…

కార్యశీలురు.. బలెరావు మనోహర్‌రావు

విషయ పరిజ్ఞానమున్న నేత ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పరిస్థితులపై అవగాహన సీనియర్ లీడర్ సేవలను కాంగ్రెస్ ఉపయోగించుకోవాలని విజ్ఞప్తులు వేద న్యూస్, వరంగల్: భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బలేరావు మనోహర్‌రావు.. రాజకీయ ప్రస్థానం ఒడిదుడుకుల మధ్య అనేక…

రేవంత్ కు షాకిచ్చిన టీపీసీసీ..!

వేదన్యూస్ – గాంధీభవన్ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్.. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బిగ్ షాకిచ్చారు. గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కంచగచ్చిబౌలి భూముల్లో జింకలున్నాయి..…

మోదీకి కేటీఆర్ లేఖ..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన మంత్రి నరేందర్ మోదీకి ఓ లేఖ రాశారు. అ లేఖలో హైదరాబాద్ మహానగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచగచ్చిబౌలి లో భూముల్లో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రధానమంత్రి నరేందర్ మోదీ…

జీతాలు అడిగితే ఉద్యోగం నుండి తీసేశారు.!

వేదన్యూస్ -తొర్రూరు తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లాలో ఓ వింతైన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి పాల్గోన్నారు. ఆగ్రామంలోని పాఠశాలలో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గోన్న ఎమ్మెల్యేను అదే గ్రామ…

మంత్రి పదవి ఇవ్వకపోతే రేవంత్ రెడ్డిని దించేస్తాం..!

వేదన్యూస్ – మహబూబ్ నగర్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో తమ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి పదవి నుండి రేవంత్ రెడ్డిని దించేస్తామని సీఎం.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులను హెచ్చారిస్తూ ముదిరాజు…

ఎమ్మార్వోపై నోరు పారేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే…!

వేదన్యూస్ – మహబూబాబాద్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాం చంద్రూ నాయక్ ప్రభుత్వాధికారులపై నోరు పారేసుకున్నారు. జిల్లాలోని చిన్నగూడూరు, మర్రిపెడ లో జరిగిన పలు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గోన్నారు. ఈ సందర్భంగా…

వెల్లంపల్లిలో గర్భిణులకు పోషణ సీమంతాలు.. చిన్నారులకు అన్నప్రాసన

వేద న్యూస్, వరంగల్: పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా ICDS పరకాల మండలం నాగారం సెక్టార్ వెల్లంపల్లి గ్రామంలో పోషణ పక్షం అవగాహన కార్యక్రమం సెక్టార్ సూపర్‌వైజర్ జే.రాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా పోషకాహారంపై అవగాహన ర్యాలీ…