రాజస్థాన్లో అంతర్జాతీయ సదస్సుకు పర్యావరణవేత్త పిట్టల రవిబాబు
వేద న్యూస్, వరంగల్: ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్లోని బికనీర్ మహరాజ గంగా సింగ్ వర్సిటీలో ‘స్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలో ఎదురవుతున్న సవాళ్లు’ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్కు తెలంగాణ నుంచి…