వేద న్యూస్, డెస్క్ :

ఉపరాష్ట్రపతి పదవికి జగ్‌దీప్ ధన్‌ఖర్ రాజీనామా చేసారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఆరోగ్యానికి తాను ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు.