వేద న్యూస్, జీ.డబ్ల్యూ.ఎం.సి : 

ఈ నెల 18 వ తేదీ (సోమవారం) జీ.డబ్ల్యూ.ఎం.సి ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కమిషనర్అశ్వినీ తానాజీ వాఖడే నేడోక ప్రకటనలో తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలుబడిన నేపధ్యంలో అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున రద్దు చేస్తున్నట్లు, ఇట్టి విషయాన్ని గమనించి నగర ప్రజలు ఫిర్యాదులు ఇచ్చుటకు జీ.డబ్ల్యూ.ఎం.సి కార్యాలయానికి రాకూడదని ఆమె కోరారు.