ఆరున్నర అడుగుల నాగుపాము..చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్

చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్ జగదీష్ వేద న్యూస్,వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దక్షిణ కాశిగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయ పరిసరాల్లో మరోసారి పాము దర్శనమిచ్చి భక్తుల్లో భయం పుట్టించింది. పార్వతిపురం వసతి గృహంలో బుధవారం ఉదయం…

జనంలోకి జనసేన అభ్యర్థి.. జవాను సతీమణి కి మర్రిపల్లి గూడెం జనం అండ దండలు

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: సర్పంచ్ ఎన్నికల్లో జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి జనంలోకి విస్తృతంగా వెళుతున్నారు. కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థి మమతకు ప్రజలు ఆశీర్వచనాలు అందజేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఆమె బరిలోకి దిగగా, యువతరం…

గ్రామంలో వేడెక్కిన పంచాయతీ ఎన్నికలు

వేద న్యూస్,కాసిపేట: గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాసిపేట మండలంలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. సర్పంచ్ అభ్యర్థులు ఇంటింటికీ పర్యటిస్తూ, ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారాన్ని వేగవంతం చేశారు. యువత, మహిళా సంఘాలు, వృద్ధులు అందరిని చేరుకునే ప్రయత్నంలో…

సేవచేసే అవకాశమివ్వండి.. సర్పంచ్ అభ్యర్థి రామంచ రాజు

వేద న్యూస్, ఇల్లందకుంట: ప్రజాసేవే పరమావధిగా ఇల్లందకుంట మండల పరిధిలోని కనగర్తి గ్రామ సర్పంచ్‌గా నామినేషన్ దాఖలు చేసిన రామంచ రాజు ప్రజాక్షేత్రంలో నిలబడి.. ప్రజల ఆశీస్సులు కోరుతున్నారు. కనగర్తి గ్రామాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని…

అట్టహాసంగా ఫ్లాగ్ మార్చ్

వేద న్యూస్, కాసిపేట: రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేందుకు దేవాపూర్ ప్రాంతంలో భారీ స్థాయిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మార్గదర్శకత్వంలో, దేవాపూర్ ఎస్ఐ గంగారం నేతృత్వంలో, సీఐ శశిధర్ రెడ్డి…

నిబంధనలు కచ్చితంగా పాటించాలి

వేద న్యూస్,కాసిపేట: మండలంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల నిర్వాహక యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లను బలోపేతం చేసింది. ఈ నేపథ్యంలో కాసిపేటలో సర్పంచ్ అభ్యర్థులతో సమన్వయ సమావేశం నిర్వహించి కీలక మార్గదర్శకాలు తెలియజేశారు. ఈ సమావేశంలో…

సర్పంచ్ బరిలో ధరవత్ దేవి కొండయ్య

వేద న్యూస్,కాసిపేట: మంచిర్యాల జిల్లా కాసిపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ధరవత్ దేవి కొండయ్య బరిలోకి దిగడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్తులకు చేరేలా కృషి చేస్తామనే ధృఢ నిశ్చయంతో ఆమె నామినేషన్…

*సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి*

– ఏసీపీ సతీష్ బాబు వేద న్యూస్, శాయంపేట: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పరకాల ఏసిపి సి.సతీష్ బాబు అన్నారు. సోమవారం మండలంలోని ఏంజెపి బాలుర పాఠశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా…

పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

వేద న్యూస్, టేక్మాల్: పోస్టల్ బ్యాలెట్ ను ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బంది, సర్వీస్ ఓటర్లు ఉపయోగించుకోవలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్పష్టం చేశారు. టేక్మాల్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని…

మొబైల్ పోయిందా..ఆందోళన చెందవద్దు..!

ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు వేద న్యూస్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు ఐపీఎస్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్…