బీసీ బాలికల గురుకుల పాఠశాల తనిఖీ చేసిన కలెక్టర్
వేద న్యూస్, వరంగల్ టౌన్: ములుగు రోడ్ అరెపల్లిలోగల పాఖాల కొత్తగూడకు చెందిన మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలను బుధవారం వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్…
రాయకూర్ లో గ్రామదేవతల విగ్రహ ప్రతిష్టాపన
వేద న్యూస్, రుద్రూర్ : రుద్రూర్ మండల కేంద్రంలోని రాయకూర్ గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గ్రామ దేవతల విగ్రహాలను ప్రతిష్టటించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా మహిళలు మంగళ హారతులతో ఊరేగింపుగా తీసుకొచ్చి గ్రామదేవతల విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక…
విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడమే లక్ష్యం
షాడో ఆర్ట్స్ వ్యవస్థాపకురాలు కుసుమ చందన వేద న్యూస్, వరంగల్ టౌన్: అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని షాడో ఆర్ట్స్- కళారంభం సంస్థ సంయుక్తంగా వరంగల్లోని లూయిస్ ఆదర్శ బ్లైండ్ స్కూల్ లో క్రియేటివ్ ఆర్ట్ వర్క్షాప్ను బుధవారం నిర్వహించింది. దృష్టి…
శ్రీకాంత్ చారి చిత్ర పటానికి నివాళులు
వేద న్యూస్, కాసిపేట: తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడిగా నిలిచిన శ్రీకాంత్ చారి 16వ వర్ధంతిని కాసిపేట మండలంలోని దుబ్బగూడెం గ్రామంలో ప్రజా సంఘాలు గౌరవప్రదంగా నిర్వహించాయి. గోనెల శ్రీనివాస్, శ్రీలత ఆధ్వర్యంలో సోమవారం వర్ధంతి కార్యక్రమం జరగ్గా, అమరుడి…
మత్స్య గిరీష్ ని సన్నిధిలో శబరిగిరీసునికి అభిషేకం
వేద న్యూస్,శాయంపేట: శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలోని శబరిగిరీసుడు అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహానికి, వినాయకునికి కుమారస్వామికి బుధవారం ఉదయం పాలు, పెరుగు ,తేనె ,నెయ్యి ,పంచదార పంచామృతాలతో…
గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తా
బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి దుంపల సౌజన్య రత్నాకర్ రెడ్డి వేద న్యూస్, శాయంపేట: హనుమకొండ జిల్లా శాయంపేట మండల పరిధిలోని ఆరేపల్లి గ్రామ ప్రజలు తనని ఆదరించి సర్పంచిగా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని ఆరేపల్లి గ్రామ…
వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి
వేద న్యూస్,ఇల్లంతకుంట: వాహనదారులు తప్పనిసరిగా సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని ఏ ఎం వి ఐ రజనీ దేవి పేర్కొన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో బుధవారం వాహనాల తనిఖీలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించాలని…
తపాలా శాఖ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి: తపాలా శాఖ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ జిల్లా అధికారి గుంప స్వామి అన్నారు. బెజ్జూరు గ్రామానికి చెందిన రంగయ్య ఇటీవల అనారోగ్య సమస్యలతో మృతి చెందాడు. రంగయ్య మూగవెల్లి బ్రాంచ్…
సర్పంచ్ ఎన్నికల్లో కోకిరాల కుటుంబ ప్రభావం
– 13 గ్రామాల్లో అభ్యర్థులకు జోష్! వేద న్యూస్,కాసిపేట: కాసిపేట మండలంలోని 22 గ్రామపంచాయతీల్లో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు ఉత్కంఠతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల ఎమ్మెల్యే కోకిరాల ప్రేమ్ సాగర్ రావు దేవాపూర్ ఆదాని కంపెనీ కార్మిక సంఘం…
మానసిక సమస్యలతో వివాహిత ఆత్మహత్య
– ఫ్యాన్కు ఉరివేసుకుని (28)ఏళ్ల మహిళ బలి వేద న్యూస్,ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామంలో విషాదం నెలకొంది.గత కొంతకాలంగా మానసిక సమస్యలతో చికిత్స పొందుతున్న ఒక వివాహిత మహిళ తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.గ్రామానికి…