కాసిపేటలో నామినేషన్ల హోరాహోరీ
– అర్ధరాత్రి వరకు అభ్యర్థుల రద్దీ – 22 పంచాయతీలకు 506 నామినేషన్లు వేద న్యూస్, కాసిపేట: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ఉత్సాహం మంగళవారం రాత్రివేళ పుంజుకుంది. నామినేషన్ల చివరి రోజు కావడంతో అభ్యర్థులు, అనుచరులు…
కొత్తపల్లి సర్పంచ్గా పుల్లూరి రవీందర్రావు ఏకగ్రీవం
వేద న్యూస్ , హుజూరాబాద్: కమలాపూర్ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా పుల్లూరి రవీందర్ రావు (రిటైర్డ్ డిప్యూటీ పారామెడికల్ అధికారి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకెళ్లేలా ఆయన చేయగలరనే…
అర్ధరాత్రి వరకు అభ్యర్థుల రద్దీ.. 22 పంచాయతీలకు 506 నామినేషన్లు
కాసిపేట మండలంలో నామినేషన్ల హోరాహోరీ వేద న్యూస్, కాసిపేట: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ఉత్సాహం మంగళవారం రాత్రివేళ పుంజుకుంది. నామినేషన్ల చివరి రోజు కావడంతో అభ్యర్థులు, అనుచరులు భారీ సంఖ్యలో కేంద్రాలకు చేరుకున్నారు. అర్ధరాత్రి వరకూ…
‘వేద న్యూస్’ ఎఫెక్ట్.. ప్రాంతీయ నేత్ర వైద్యశాల బోర్డుపై పేరు మార్పు
వేద న్యూస్, వరంగల్: ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ 5న ‘అగో ఇదేంది.. తెలంగాణలో ఆంధప్రదేశ్ ప్రభుత్వ ఆస్పత్రి’ శీర్షికన వార్తా కథనం ప్రచురితం కాగా, దానికి స్పందన వచ్చింది. వరంగల్…
బిఆర్ఎస్ గ్రామశాఖ నూతన కమిటీ ఎన్నిక
వేద న్యూస్,శాయంపేట: శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామ బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన గ్రామ శాఖ నూతన అధ్యక్షుడు…
స్మశాన వాటికను మరో ప్రాంతానికి మార్చాలి
వేద న్యూస్,కరీంనగర్: అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆరెపల్లి వాగులో ఒర్రెలో నిర్మించే వాగునా పార్టీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు కోమటి రెడ్డి తేజ్ దీప్ రెడ్డి, బండారి శేఖర్ బృందం సందర్శన చేయడం జరిగింది.…
విద్యావ్యవస్థ మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదు
వేద న్యూస్, కేయూ క్యాంపస్: స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు డిటెన్షన్ పద్ధతిని ఎత్తివేయాలని, అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహించాలని, సరైన టైంలో…
సినిమా ప్రేరణతో.. పిస్తోల్ తెప్పించుకుని.! వ్యాపారికి బెదిరింపులు.. తనిఖీలో పట్టివేత
సైన్మా ఎంత పని చేసే..!? చిత్ర ప్రేరణతో పిస్తోల్ తెప్పించుకున్న వ్యక్తి.. వ్యాపారికి బెదిరింపులు.. హత్య చేసేందుకు ప్లాన్ ఎన్నికల తనిఖీలో నిందితుడి పట్టివేత ఒక పిస్తోల్ తపాంచ, రెండు మ్యాగ్జిన్లు స్వాధీనం జిల్లా ఎస్పీ నితిక పంత్ వివరాలు వెల్లడి…
కుల బహిష్కరణపై గ్రామస్తులకు ఎస్సై కౌన్సిలింగ్
వేద న్యూస్,శాయంపేట: కులం కట్టుబాట్లు పాటించకుంటే కులం నుంచి బహిష్కరిస్తామన్న కులస్తులకు, గ్రామస్తులకు మంగళవారం శాయంపేట ఎస్సై జక్కుల పరమేష్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్సై జక్కుల పరమేష్ మాట్లాడుతూ కాలం మారుతున్నందున ఇలాంటి పోకడలు ఉండవద్దని, కాలానికి అనుగుణంగా వ్యవహరించాలని, ఎదుటివారి…
సర్పంచ్ అభ్యర్థిగా మంజుల సుధాకర్, నామినేషన్
వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కోదురుపాక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కత్తేరపాక మంజుల సుధాకర్, నామినేషన్ వేయడం జరిగింది. అనంతరం కత్తేరపాక మంజుల సుధాకర్, మాట్లాడుతూ కోదురుపాక గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లి ఆదర్శ…