ఓటింగ్ సరళిని పరిశీలించిన జయశ్రీ
వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం ఓటింగ్ సరళిని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ పరిశీలించారు. బీజేపీ హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తరఫున ఆమె బీజేపీ నాయకులు,…
విస్తృతంగా కాంగ్రెస్ ప్రచారం
వేద న్యూస్ , హన్మకొండ : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 50వ డివిజన్ కాంగ్రెస్ యువ నాయకులు సయ్యద్ ఆఫ్సర్ పాష అన్నారు. మంగళవారం డివిజన్ లోని వాడ వాడ తిరుగుతూ…
బహుజనవాదిగా దూసుకెళ్తున్న రవిపటేల్
భూపాలపల్లిలో ప్రధాన పార్టీలకు ధీటుగా స్వతంత్ర అభ్యర్థి పోటీ నిత్యం అందుబాటులో ఉండే తనను గెలిపించాలని ప్రజలకు అభ్యర్థన ఈవీఎంలో సీరియల్ నెం.17 ఏసీ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి వేద న్యూస్, భూపాలపల్లి: భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలకు భిన్నంగా…
ప్రజాక్షేమమే బీఆర్ఎస్ ధ్యేయం
గులాబీ పార్టీ మహేశ్వరం అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి వేద న్యూస్, మహేశ్వరం: ప్రజాక్షేమమే బీఆర్ఎస్ ధ్యేయం అని ఆ పార్టీ మహేశ్వరం ఎమ్మెల్యే అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఆమె నియోజకవర్గ పరిధిలోని బాలాపూర్, బాలాజీ నగర్, జల్ పల్లి,…
హుస్నాబాద్ బరిలో వీఆర్పీ
విద్యార్థులు, నిరుద్యోగుల తరఫున బరిలో అభ్యర్థి సందీప్ మార్పు కోసం బ్యాట్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరిన కొంగంటి వేద న్యూస్, హుస్నాబాద్: రాష్ట్రంలో ఎన్నికల పర్వం తుదిదశకు చేరుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ…
పరకాల బరిలో ఆరె యువకుడు
విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి పోటీ మార్పు కోసం వీఆర్పీ వైపు చూడాలని జనానికి పిలుపు బ్యాట్ గుర్తుకు ఓటేయాలని ప్రజలకు అభ్యర్థి యువరాజు విజ్ఞప్తి వేద న్యూస్, పరకాల: రాష్ట్రంలో పరకాల అసెంబ్లీ ఎన్నికల పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. హాట్…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో యువదళం వీఆర్పీ
రాష్ట్రంలోని 40 స్థానాల్లో పోటీ అందరూ విద్యావంతులే..మార్పు కోసం ప్రయత్నం విద్యార్థుల రాజకీయ పార్టీ బ్యాట్ గుర్తుకు ఓటేయాలని ప్రచారం వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: దేశరాజకీయాల్లో గుణాత్మక, విప్లవాత్మక మార్పు తీసుకురావాలనే ఆలోచనతో ఓ యువకుడు సరికొత్త ఆలోచనతో ముందడగు…
‘రైతుబంధు’ను ఆపిన కాంగ్రెస్ను బొంద పెట్టాలే
సుల్తానాబాద్ రోడ్ షోలో ప్రజలకు మంత్రి కేటీఆర్ పిలుపు వేద న్యూస్, సుల్తానాబాద్: ‘రైతు బంధు’ను ఆపిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని ప్రజలకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన పెద్దపల్లి…
గీట్ల సవితారెడ్డి ఇంటింటి ప్రచారం
కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలకు అభ్యర్థన వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల పరిధిలోని లాలపల్లి, ముప్పిరి తోట ఎలిగేడు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుంద రెడ్డి కోడలు సవితా రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం…
ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు
వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం దూళికట్ట గ్రామంలో ఆదివారం బీఆర్ఎస్ లో చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తనయుడు ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కురుమ సంఘం నుంచి నాయకులు గులాబీ…