Tag: కేంద్రం

అమ లులో కి సీఏఏ

వేద న్యూస్, డెస్క్ : ఎప్పుడో 2019లో ఆమోదించిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఇప్పుడు అమల్లోకి తీసుకొస్తూ మోదీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌లో మత మైనారిటీలుగా హింసకు గురై ఎలాంటి పత్రాలూ లేకుండా…

విద్యార్థులు పీఎంకేవీవైని  సద్వినియోగం చేసుకోవాలి

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ వేద న్యూస్, ఆసిఫాబాద్: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని ఎస్టీ పోస్ట్ మెట్రిక్ వసతి గృహం లో పీఎంకేవీవై ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమం…