Tag: భీమదేవరపల్లి మండలం

వచ్చే నెల 6 నుంచి ‘వీరభద్ర నక్షత్ర దీక్ష’ మాలధారణ

వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థానంలో వచ్చే నెల 6వ తేదీ(మంగళవారం) నుంచి సెప్టెంబర్ 2 (సోమవారం) వరకు వీరభద్ర నక్షత్ర దీక్ష మాలాధారణ భక్తులు చేయవచ్చని ఆలయ అర్చకుడు రాంబాబు సోమవారం…

గొప్ప పరిపాలనాదక్షుడు పీవీ నరసింహారావు: మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్

దేశ మాజీ ప్రధాన మంత్రి నరసింహారావుకు భారతరత్న రావడం పట్ల హర్షం వేద న్యూస్, హుస్నాబాద్: మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు భారత దేశ కీర్తి ప్రతిష్టలను ఉన్నత స్థాయికి చేర్చారని మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి లక్ష్మి…