Tag: సెప్టెంబర్ 17

ఒగ్లాపూర్ జీపీలో ఘనంగా ‘ప్రజాపాలన దినోత్సవం’.. జెండా ఆవిష్కరించిన స్పెషల్ ఆఫీసర్ ఖురేషి

వేద న్యూస్, వరంగల్: ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒగ్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎం.డీ. ఖురేషి మంగళవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం, స్వచ్చత హే సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల…