మున్నూరు కాపు కార్పొరేషన్ సాధనకు మొక్కుల చెల్లింపు
వేద న్యూస్, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ సాధనకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మొక్కులు చెల్లించినట్లు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు తెలిపారు. వేములవాడ రాజన్న సన్నిధిలో నాయకులు..రెండు కోడెల మొక్కులు చెల్లించారు.అనంతరము స్వామివారిని దర్శనం…