రేవంత్ చిత్రపటానికి క్షీరాభిషేకం
కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబురాలు వేద న్యూస్, జమ్మికుంట/హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి వోడితల ప్రణవ్ ఆదేశాల మేరకు హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ మహిళలు, నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.…