Tag: 2024

వాహన తనిఖీల్లో రూ.16.50 లక్షలు సీజ్ 

వేద న్యూస్, డెస్క్: వాహనాల తనిఖీల్లో పోలీసులు రూ.16 లక్షలా 50 వేల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపం లోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద రాత్రి పోలీసులు చేసిన తనిఖీల్లో ఆర్టీసీ బస్సు లో…

ఉద్యమనేత ఆర్‌వీకి చాన్స్ ఇవ్వండి

23 ఏండ్లుగా ‘గులాబీ’ జెండా నీడనే.. పార్టీ కోసం పని చేస్తోన్న నిబద్ధ నాయకుడు మహేందర్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా అవకాశమివ్వాలని కేడర్ రిక్వెస్టు వేద న్యూస్, గోషామహల్: గత 23 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని పని చేస్తున్న…

దివ్యాంగులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

జీడబ్ల్యుఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వేద న్యూస్, జీడబ్ల్యుఎంసీ: దివ్యాంగులు ఓటు హక్కు ను సద్వినియోగం చేసుకోవాలని ఏ.ఆర్. ఓ /జిడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. సాధారణ లోక్ సభ ఎన్నికల నేపద్యం లో స్వీప్-2024 (సిస్టమాటిక్…

రాష్ట్ర మంత్రిని కలిసిన జంగా రాఘవ రెడ్డి

వేద న్యూస్, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్ గా నియమితులైన జంగా రాఘవ రెడ్డి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం హైదరాబాదులోని…

 కోల్ కతాలో ముగిసిన ఐఎఫ్ డబ్ల్యూజే సమావేశాలు

పాత్రికేయులకు కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలి జాతీయ జర్నలిస్టు సంఘాల డిమాండ్ దేశవ్యాప్తంగా పాత్రికేయులకు, పాత్రికేయేతర సిబ్బందికి మెరుగైన వేతనాల కోసం కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని పలు జాతీయ జర్నలిస్టు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.…

అక్షర కుమార్‌కు అభినందన

మిత్రుడి సక్సెస్ పట్ల టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ హ్యాపీ ‘షరతులు వర్తిస్తాయి’ దర్శకుడిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన బాల్య మిత్రులు వేద న్యూస్, జమ్మికుంట: ఈ శుక్రవారం విడుదల అయిన ‘షరతులు వర్తిస్తాయి’ సినిమా మంచి విజయం సొంతం చేసుకొని, విజయవంతంగా…

బీజేపీ టికెట్..అరూరికి ఇవ్వాలనుకోవడం న్యాయమేనా? 

వేద న్యూస్, డెస్క్ : వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన సంగతి అందరికీ విదితమే. ఆయన బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్…

జమ్మికుంట డిగ్రీ కాలేజీ లో స్టూడెంట్స్‌కు వినియోగదారుల హక్కులపై అవగాహన

వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం కొనుగోలు చేసిన ప్రతీ వస్తువుకు రశీదు తప్పనిసరి కరీంనగర్ జిల్లా వినియోగదారుల మండలి బాధ్యులు బెల్లి రాజయ్య వినియోగదారుల హక్కులపై జనానికి అవగాహన లేదు: కాలేజీ ప్రిన్సిపాల్ రాజశేఖర్ వేద న్యూస్, జమ్మికుంట: ప్రపంచ మానవ…

రేవంత్ రెడ్డిని కలిసిన శరత్ కుమార్

శాలువాతో సీఎంకు ఘన సన్మానం గొప్ప క్రమశిక్షణ గల నేత రేవంత్ అని వ్యాఖ్య వేద న్యూస్, జమ్మికుంట: ఆర్యవైశ్యులు అన్ని విధాలుగా ఎదగాలని, పేద, మధ్యతరగతి ఆర్య వైశ్యులు సమాజంలో ఎదిగి గౌరవప్రదంగా నిలవాలనే ఆశయంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి…

పిఠాపురం నుంచి పవన్‌ కల్యాణ్ పోటీ

వేద న్యూస్, డెస్క్ : టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే.కాగా కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు పవన్‌ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు.…