Tag: 2024

పిఠాపురం నుంచి పవన్‌ కల్యాణ్ పోటీ

వేద న్యూస్, డెస్క్ : టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే.కాగా కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు పవన్‌ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు.…

వనదేవతలను దర్శించుకున్న మంత్రి పొన్నం

వేద న్యూస్, కొత్తకొండ: శ్రీ వీరభద్ర స్వామి పరిధిలోని సమ్మక్క సారలమ్మ వనదేవతలను గురువారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దర్శించుకున్నారు. అమ్మవార్లకు బెల్లం ముద్ద సమర్పించి అమ్మవాళ్లను తనివి దర్శించుకొని శిరస్సు వంచి…

 ఎమ్మెల్యే నాగరాజుకు ఆహ్వానం

అమ్మవారిపేట సమ్మక్క-సారలమ్మ జాతరకు రావాలని.. జాతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆహ్వానం అందజేత వేద న్యూస్, వరంగల్: హన్మకొండ జిల్లాలోని దామెరగుట్టల వద్దనున్న అమ్మవారిపేట సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును ఆ జాతర కమిటీ సభ్యులు…

‘ఆరె తెలంగాణ’ క్యాలెండర్ ఆవిష్కరణ

వేద న్యూస్, బ్యూరో: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా “ఆరె తెలంగాణ” జర్నలిస్టుల వెల్ఫేర్ సొసైటీ 2024 క్యాలెండర్ ను ఆ సొసైటీ అధినేత కోలె దామోదర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంట…

వల్డ్ ఆఫ్ విస్డం సోషియో వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్టీల్ గ్లాసుల పంపిణీ

రానున్న రోజుల్లో మరిన్ని సేవ కార్యక్రమాలు: సొసైటీ సభ్యులు వేద న్యూస్, ఆసిఫాబాద్: విద్యార్థులకు సరైన వసతులు కల్పించినప్పుడే వారు ఏకాగ్రతతో చదివి చదువులో రాణిస్తారని వల్డ్ ఆఫ్ విస్డం సోషియో వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పేర్కోన్నారు. శుక్రవారం 75వ గణతంత్ర…

రాజురలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

వేద న్యూస్, ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ మండలం రాజుర గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధనోపాధ్యాయుడు మహేందర్ రెడ్డి ఉపాధ్యాయులు, గ్రామస్థులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక…

కరీమాబాద్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

వేద న్యూస్, కరీమాబాద్ : దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ప్రతి చోటా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 40వ డివిజన్ కరీమాబాద్ లో రిపబ్లిక్ డే వేడుకలను స్ధానిక యువకులు ఘనంగా…

 జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

వేద న్యూస్, జమ్మికుంట: ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల జమ్మికుంటలో గురువారం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్…