3 నుంచి 5 ఎకరాలున్న వారికి ‘రైతు బంధు’ ఇవ్వాలి: ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షులు శివరాజ్
వేద న్యూస్, హుజురాబాద్: ‘రైతుబంధు’ పథకాన్ని 3 నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే అమలు చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) రాష్ట్ర అధ్యక్షులు కుతాడి శివరాజ్ కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం పత్రికా ప్రకటన…