Tag: Andhra pradesh

వరి సాగులో ఏ గ్రేడ్ మోడల్స్‌తో రైతులకు అధిక దిగుబడి

వేద న్యూస్, పార్వతీపురం: పార్వతిపురం మండలం పెదబోండపల్లి రైతులు యాడ్రాపు అప్పలనాయుడు, సోదరపు ధనుంజయ్, యాడ్రాపు స్వామి నాయుడు వరిలో ఏ గ్రేడ్ మోడల్ ద్వారా అధిక దిగుబడి పొందుతున్నారు. వరి పొలంలో 0.10 సెంట్లు గట్టు వెడల్పు చేసుకుని.. అంతరపంటలుగా…

ఘనంగా మాజీ మంత్రి శత్రుచర్ల పుట్టిన రోజు వేడుకలు

వేద న్యూస్, పార్వతిపురం: మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఆయన స్వగ్రామం చినమేరంగిలోని నివాసంలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొని విజయరామరాజు‌కు…