Month: August 2025

ఎస్ఐ రమాకాంత్ ను కలిసిన ఏఎంసీ చైర్మన్ బోయిని 

వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల ఎస్సైగా నూతన బాధ్యతలు స్వీకరించిన రమాకాంత్, ను బోయినిపల్లి ఏఎంసి చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, తో పాటు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ…

తెలంగాణ బంజారాలకు ఎస్టీ హోదా రాజ్యాంగబద్ధమే : మాలత్ దేవా

వేద న్యూస్, నల్లబెల్లి: తె లంగాణలో సుగాలి, బంజారా, లంబాడీ, యానాది, ఎరుకల వర్గాలకు ఎస్టీ హోదా పూర్తిగా రాజ్యాంగబద్ధమని రిటైర్డ్ ఎంఈఓ యం. దేవా (జాదవ్) స్పష్టం చేశారు. సోయం బాబురావు వ్యాఖ్యల నేపథ్యంలో కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ,…

బోయినిపల్లి ఎస్ఐ రమాకాంత్ కు మండల నేతల ఘన సన్మానం

వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినిపల్లి మండల పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నూతన సన్ఇన్స్పెక్టర్ రమాకాంత్ ను ఆదివారం మండల నాయకులు మర్యాదపూర్వకంగా ఎస్ ఐ రమాకాంత్, ని కలిసి, శాలువాతో…

అన్ని దానాలలో అన్నదానం గొప్పది: పేర్ల వేణు 

వేద న్యూస్, హన్మకొండ: హన్మకొండలోని జ్యోతిబస్ నగర్ కాలనిలో శ్రీ గణనాయక నవరాత్రి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో పేర్ల వేణు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాలలో అన్నదానం గొప్పదని అన్నారు. ఈ…

హే గాంధీ.. ఎంజీఎంలో ఎక్స్ రే గదికి తాళం!? (వీడియో)

వేద న్యూస్, ఎంజీఎం: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్‌ ఎంజీఎం దవాఖానలో సేవలు అంతంత మాత్రంగా అందుతున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. ఎమర్జెన్సీ వార్డులో ఎక్స్‌రే మిషన్ గదికి ఆదివారం సాయంత్రం తాళం వేశారు. దీంతో క్షతగాత్రులు ఆవేదన వ్యక్తం…

ఉద్యోగి ప్రజల మన్ననలు పొందాలి: ఎస్ఐ రాజు

వేద న్యూస్, చొప్పదండి /రామడుగు: ఉద్యోగి తాను విధులు నిర్వహిస్తున్న చోట అక్కడి సమస్యల పరిష్కారం లో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ.. ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి మన్ననలు పొందాలని ఎస్ఐ రాజు అన్నారు. స్థానిక ఠాణాలో ఎస్ఐ గా విధులు…

బీసీలకు రిజర్వేషన్ చరిత్రాత్మక నిర్ణయం:వినయ్ కుమార్

వేద న్యూస్, ఇల్లంతకుంట: అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రిజర్వేషన్లు కాప్ ఎత్తివేస్తూ బిసి లకు 42 శాతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు అమలు చేసేందుకు బిల్లు ఆమోదించినందుకు మానకొండూర్ యువజన విభాగం మాజీ అధ్యక్షుడు అంతగిరి వినయ్…

ఎంపీ నిధులతో అభివృద్ధి పనులకు భూమిపూజ

వేద న్యూస్, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ నిధుల నుండి ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైన రూ.10,35,000 నిధులకు సంబంధించిన పనులకు బీజేపీ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు బాయి లింగారెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా బాయి…

ఏకదంత వినాయకుడి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో మహిళల కుంకుమ పూజ

బోయినిపల్లిలో .. వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని బోయినిపల్లి ప్రభుత్వ పాఠశాల వద్ద స్కూల్ అడ్డా యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయక విగ్రహం వద్ద ఆదివారం మహిళలు కుంకుమ పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.…

వరదవెల్లి లో సీపీఎం నేతల పర్యటన.. ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

ముంపు గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కారిడార్ ఏర్పాటు చేయాలి చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి: సీ పీ ఎం వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో గ్రామస్తులను…