కవులు, కళాకారులకు సమాజంలో మార్పు తేగల శక్తి ఉంటుంది: నాయిని
వేద న్యూస్, హనుమకొండ: కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన ‘ఓరుగల్లు ఘన కళా వైభవం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దాదాపు 100కు పైగా పాటలు, ఐదు గంటల పాటు సాగిన గానామృత యజ్ఞంలో కళాకారులు సమాజ…