Tag: at

భక్తుల ప్రాణాలతో చెలగాటం.. మిడ్ మానేరు గేట్ల సమీపాన ఇసుక తవ్వకాలు.!

చూసీ చూడనట్టుగా సంబంధిత శాఖ అధికారులు? వేద న్యూస్,ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర జలాశయం గేట్ల సమీపం నుండి, ఇసుక తవ్వకాలు జరిపి రవాణా చేస్తున్నారు. దీనివలన భవిష్యత్తులో జలాశయ గేట్లకు ప్రమాదం…

సర్కారీ ఆస్పత్రిలో సక్కని వైద్యం

ప్రైవేట్‌‌కు దీటుగా హాస్పిటల్‌లో సేవలు ఒకే శస్త్రచికిత్సలో కణితి తొలగింపు, సురక్షిత ప్రసవం ప్రభుత్వ దవాఖానాపై నమ్మకం రెట్టింపయిందన్న పలువురు డాక్టర్లు, వైద్య సిబ్బందికి పేషెంట్ తరుఫు వారి సన్మానం వేద న్యూస్, హుజురాబాద్: సర్కారీ ఆస్పత్రిలో సక్కని వైద్య సేవలు…

ఏ వస్తువైనా ఎంఆర్‌పీ‌ని మించి విక్రయించొద్దు..తూనికల శాఖ అధికారి తనిఖీలు

ఎంఆర్ పి కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలు తూనికల శాఖ అధికారి వేద న్యూస్, రుద్రూర్ : ఎంఆర్ పి ధర కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని తూనికల శాఖ అధికారి ఎస్సై సందీప్ హెచ్చరించారు.రుద్రూర్ మండల…

రోడ్డు ఇలా..ప్రయాణం ఎలా..? గింతఘనం గుంతలుంటే ఎట్ల?

వేద న్యూస్, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. దీంతో వాహనదారులు ఆ రోడ్డు గుండా వెళ్లేందుకు పట్టపగలే చుక్కలు చూస్తున్నారు. వర్షకొండ నుండి ఇబ్రహీంపట్నం వెళ్లే రోడ్డు ఉపరితలం దెబ్బతిని లోతైన గుంతలు…

వర్షకొండలో కొలువుదీరిన అమ్మవారు

వేద న్యూస్, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను సోమవారం ఘనంగా ప్రారంభించారు. దేవి శరన్నవరాత్రోత్సవాలను ముదిరాజ్ దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు ఏకరూప దుస్తులు ధరించి భవానీ దీక్షలు చేపట్టారు. అమ్మవారి విగ్రహాన్ని శ్రీ లక్ష్మి…

ఈ స్కూల్ మేనేజ్‌మెంట్‌కు సెల్యూట్.. నిరుపేద విద్యార్థిని కుటుంబానికి అండదండలు

పాఠశాల యాజమాన్యం ఉదారత పాముకాటుతో మృతి చెందిన బాలిక కుటుంబానికి ఆర్థిక సాయం వేద న్యూస్, చొప్పదండి: తమ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తూ, తన ఇంటిలో పాముకాటుకు గురై మరణించిన ఓ నిరుపేద బాలిక కుటుంబానికి, ఆర్థిక సాయం అందించి పాఠశాల…

ముక్కు, చెవుల నుంచి రక్తం కారి గ్రౌండ్‌లో కుప్పకూలిన విద్యార్థి..!?(వీడియో)

స్కూల్‌లో అసలేం జరిగింది? వేద న్యూస్, వరంగల్: విద్యార్థులందరూ హాయిగా గ్రౌండ్‌లో ఆడుకుంటుండగా, ఓ విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందడం కలకలం రేపుతోంది. చెవులు, ముక్కు నుండి రక్తం కారి పదో తరగతి విద్యార్థి మృతి చెందినట్టు తెలుస్తోంది. హన్మకొండ…

‘ఖేల్‌కూద్’‌లో సత్తా చాటిన జమ్మికుంట శ్రీవిద్యారణ్య ఆవాస విద్యార్థులు

స్టూడెంట్స్‌కు పాఠశాల సమితి అధ్యక్షుడు, ఆచార్యుల అభినందన వేద న్యూస్, జమ్మికుంట: విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్‌కు అనుబంధంగా నడుస్తున్న సరస్వతి విద్యాపీఠం తెలంగాణ నిర్వహిస్తున్న ఖేల్‌కూద్ పోటీలలో భాగంగా ఆదిలాబాద్ శిశు మందిర్ పాఠశాలలో ఈ నెల…

రత్నంపేట తిప్పలు తీరేదెన్నడో..సమస్యల వలయంలో గ్రామం

వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం రత్నంపేట గ్రామం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ది. గ్రామంలోని సిమెంట్ రోడ్లు డ్యామేజీ అయ్యాయని, రోడ్డు కిరువైపులా గడ్డి తీయడం లేదని ,రోడ్డు మధ్యలో వెళ్లే రహదారికి ఇరువైపులా ఎవరికి…

నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు

ప్రధానోపాధ్యాయులు అనంతరావు వేద న్యూస్, మరిపెడ: మరిపెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొదట రాధాకృష్ణన్ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అనంతరావు, విద్యార్థిని విద్యార్థులు కలిసి…