శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో వ్యాసుడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట
వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవపురం శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో పుష్యమాసం శుక్లపక్షం సప్తమి నాడు ఆదివారం వ్యాసభగవానుని విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేశారు. సరస్వతి మాత మందిరముకు కొత్తగా రూపురేఖలు దిద్దారు. ఈ మహోత్తరమైన కార్యక్రమంలో…