బీసీ కాలనీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
అధ్యక్షులుగా ఎర్ర గిరిధర్ వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ బీసీ కాలనీలో యువకులు ఆదివారం సమావేశం ఏర్పాటు చేసుకొని నూతనంగా బీసీ కాలనీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ గా ఎర్ర…