గుండేడులో ఆలయాల అభివృద్ధి పనుల ప్రారంభం
వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: కమలాపూర్ మండలం గుండేడు గ్రామంలో భవిష్య సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయాల అభివృద్ధి పనులను గురువారం భవిష్య సేవా సంస్థ చైర్మన్ నాగపురి రాజు స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామంలోని మడేలయ దేవాలయ…